E-Paper
Advertisement

CM KCR: రైతుల కోసం కేసీఆర్ కొత్త ప్రాజెక్ట్!.. ఎన్నికల కోసమేనా?

CM KCR: రైతుల కోసం కేసీఆర్ కొత్త ప్రాజెక్ట్!.. ఎన్నికల కోసమేనా?
Advertisement
cm kcr farmers

CM KCR: రైస్ మిల్లుల నిర్వహణలో సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నారు కేసీఆర్. ఇకపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైలు మిల్లులు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. వరి ధాన్యాన్ని పలు రకాల ఉత్పత్తులుగా మార్చేందుకు జిల్లాల వారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వరి పంటను మార్కెటింగ్‌ చేయటం ద్వారా రైతులను ధనవంతులను చేయనున్నట్లు తెలిపారు. 2వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు.

ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్న రాష్ట్ర రైతులు.. తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లో విక్రయించి లాభాలు ఆర్జించే స్థాయికి తీసుకెళ్తామన్నారు కేసీఆర్. ఈ మేరకు పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైస్‌ మిల్లులు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో వరి ధాన్యం నుంచి తయారు చేసే పలు రకాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ మేరకు మార్కెట్‌ విస్తరించే బాధ్యతను కార్పొరేషన్‌ నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కానుకగా రైతుల చెంతకే రైస్‌ మిల్లులు చేరి, పంటకు మరింత గిరాకీ పెంచేలా పలు నిర్ణయాలు తీసుకోనున్నారు కేసీఆర్.

Advertisement

వరి ధాన్యాన్ని ప్రాసెసింగ్‌ చేసే జపాన్‌కు చెందిన రైస్‌మిల్‌ కంపెనీ సటేక్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో కేసీఆర్‌ చర్చలు జరిపారు. 2వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి త్వరలోనే సీఎం శ్రీకారం చుట్టనున్నారు.

ఎన్నికల వేళ కావాలనే హడావుడి చేస్తున్నారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×