BigTV English

CM Revanth Reddy to Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం రేవంత్, ఏపీ సీఎంను కలుస్తా..

CM Revanth Reddy to Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం రేవంత్, ఏపీ సీఎంను కలుస్తా..
Advertisement


ALSO READ: నోట్ల కట్టలు.. ఏసీపీ ఉమ అరెస్ట్, కాసేపట్లో కోర్టుకు

దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. స్వామి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి వైపు నడవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏపీలో ఏర్పడ బోయే ప్రభుత్వంతో ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున తిరుమలలో ఒక సత్రం, కల్యాణ మండపం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. తెలంగాణ భక్తులకే కాకుండా దేశవ్యాప్తంగా వచ్చే భక్తులందరికీ సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం తీసుకోవాలని భావిస్తోందన్నారు. త్వరలో ఏపీ ముఖ్యమంత్రిని కలుస్తానని అన్నారు. రాజకీయాల గురించి ఇక్కడ మాట్లాడడం సరికాదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×