BigTV English

CM Revanth Reddy : రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్..

CM Revanth Reddy :  రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్..

CM Revanth Reddy : హైదరాబాద్ రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గవర్నర్ తమిళిసైను కలిసి సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంతోపాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కొందరు ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ కు న్యూఇయర్ విషెస్ చెప్పారు. గవర్నర్ కు పుష్పగుచ్చం అందించారు. శాలువా కప్పి సత్కరించారు.


Related News

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Big Stories

×