BigTV English

CM Revanth Reddy : రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్..

CM Revanth Reddy :  రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్..

CM Revanth Reddy : హైదరాబాద్ రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గవర్నర్ తమిళిసైను కలిసి సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంతోపాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కొందరు ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ కు న్యూఇయర్ విషెస్ చెప్పారు. గవర్నర్ కు పుష్పగుచ్చం అందించారు. శాలువా కప్పి సత్కరించారు.


Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×