E-Paper
Advertisement

CM Revanth Reddy: రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అజెండా: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అజెండా: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Speech: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. ఆసిఫాబాద్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం ప్రసంగించారు.

ఆదిలాబాద్ రైతుల పోడు భూముల సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని అన్నారు. బీజేపీ మంత్రి వర్గంలో గోండులకు స్థానం కల్పించలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలు గోండులు, లంబాడాల హక్కులను కాపాడలేదని అన్నారు. ఇంత వరకూ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ మహిళకు ఏ పార్టీ ఇవ్వలేదని అన్నారు. తొలి సారి మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిపారు.

Also Read: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో న్యూట్విస్ట్, ముగ్గురు అరెస్ట్

దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తాను రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడితే అమిత్ షా కేసు పెట్టించారని తెలిపారు. ఢిల్లీ సుల్తాన్ లు తెలంగాణపై దాడి చేయాలని చూస్తున్నారని.. బీజేపీ ఆటలు సాగవని సీఎం స్పష్టం చేశారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×