E-Paper
Advertisement

CM Revanth Reddy: రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అజెండా: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అజెండా: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy Speech: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. ఆసిఫాబాద్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం ప్రసంగించారు.

ఆదిలాబాద్ రైతుల పోడు భూముల సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదని అన్నారు. బీజేపీ మంత్రి వర్గంలో గోండులకు స్థానం కల్పించలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలు గోండులు, లంబాడాల హక్కులను కాపాడలేదని అన్నారు. ఇంత వరకూ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ మహిళకు ఏ పార్టీ ఇవ్వలేదని అన్నారు. తొలి సారి మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిపారు.

Advertisement

Also Read: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో న్యూట్విస్ట్, ముగ్గురు అరెస్ట్

దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తాను రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడితే అమిత్ షా కేసు పెట్టించారని తెలిపారు. ఢిల్లీ సుల్తాన్ లు తెలంగాణపై దాడి చేయాలని చూస్తున్నారని.. బీజేపీ ఆటలు సాగవని సీఎం స్పష్టం చేశారు.

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×