E-Paper
Advertisement

Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తుల అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..

Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభయహస్తం దరఖాస్తులు అమ్మే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తుల అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..
Advertisement

Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అభయహస్తం దరఖాస్తులు అమ్మే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

పాత లబ్ధిదారులకు పథకాలు యథాతథంగా అమలవుతాయని సృష్టం చేశారు. కొత్తగా లబ్ధిదారులు ఉంటే పథకాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతుభరోసా, పెన్షన్లపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి హామీఇచ్చారు.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×