E-Paper
Advertisement

Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తుల అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..

Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభయహస్తం దరఖాస్తులు అమ్మే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తుల అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..

Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అభయహస్తం దరఖాస్తులు అమ్మే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

పాత లబ్ధిదారులకు పథకాలు యథాతథంగా అమలవుతాయని సృష్టం చేశారు. కొత్తగా లబ్ధిదారులు ఉంటే పథకాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతుభరోసా, పెన్షన్లపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి హామీఇచ్చారు.

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×