E-Paper
Advertisement

Harish Rao:హరీష్ రావు కీలక నిర్ణయం.. రేపటి నుంచి ఆలయాల యాత్ర

Harish Rao:హరీష్ రావు కీలక నిర్ణయం.. రేపటి నుంచి ఆలయాల యాత్ర

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ. 2 లక్షల రుణమాఫీపై  సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి దగా చేశారని .. రేవంత్ ఒట్టేసి దగా చేసిన ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తానంటూ ఇటీవల హరీష్ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ఆలయాల యాత్ర ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం యాదగిరి గుట్ట నరసింహ స్వామిని దర్శించుకుని హరీష్ రావు యాత్రకు అంకురార్పణ చేయనున్నారు.

Also Read: స్పీడు పెంచండి..: రీజనల్ రింగ్ రోడ్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి

ఆలయాల యాత్రకు హరీష్ రావు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి వారిని రక్షించాలని, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థిస్తానని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఇతర నాయకులతో కలిసి యాదాద్రిలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతం ఆలేరులో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. రైతు రుణమాఫీ విషయంలో కొన్ని రోజులుగా హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య మా టల యుద్ధం కొనసాగుతోంది.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×