E-Paper
Advertisement

Harish Rao:హరీష్ రావు కీలక నిర్ణయం.. రేపటి నుంచి ఆలయాల యాత్ర

Harish Rao:హరీష్ రావు కీలక నిర్ణయం.. రేపటి నుంచి ఆలయాల యాత్ర
Advertisement

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ. 2 లక్షల రుణమాఫీపై  సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి దగా చేశారని .. రేవంత్ ఒట్టేసి దగా చేసిన ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తానంటూ ఇటీవల హరీష్ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ఆలయాల యాత్ర ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం యాదగిరి గుట్ట నరసింహ స్వామిని దర్శించుకుని హరీష్ రావు యాత్రకు అంకురార్పణ చేయనున్నారు.

Also Read: స్పీడు పెంచండి..: రీజనల్ రింగ్ రోడ్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

ఆలయాల యాత్రకు హరీష్ రావు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి వారిని రక్షించాలని, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థిస్తానని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఇతర నాయకులతో కలిసి యాదాద్రిలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతం ఆలేరులో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. రైతు రుణమాఫీ విషయంలో కొన్ని రోజులుగా హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య మా టల యుద్ధం కొనసాగుతోంది.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×