E-Paper
Advertisement

Nizamabad : భారీ అగ్ని ప్రమాదం.. 50 లక్షల ఆస్తి నష్టం..

Nizamabad : భారీ అగ్ని ప్రమాదం.. 50 లక్షల ఆస్తి నష్టం..

Nizamabad : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల శానిటరీ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని దేవీ రోడ్‌లో ఉన్న బాలజీ శానిటరీ దూకాణంలో శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జరిగింది. మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

ఫైర్ సిబ్బంది నాలుగు గంటల పాటు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు తీవ్రం కావడంతో ఫైర్ సిబ్బంది ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆదుపులోకి తీసుకువచ్చారు. మంటలు ఆర్పుతున్న సమాయంలో దుకాణంలో ఉన్న కలర్ ,స్పిరిట్ వల్ల ఫైర్ సిబ్బంది నలుగురికి గాయాలయ్యాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. అగ్ని ప్రమాదం వల్ల రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు అని బాధితుడు పేర్కొన్నాడు.

Tags

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×