E-Paper
Advertisement

Aroori Ramesh Joined in BJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

Aroori Ramesh Joined in BJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

Aroori RameshAroori Ramesh Joined in BJP: ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈరోజు కాషాయం కండువ కప్పుకున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆరూరి రమేష్ కు కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ వరంగల్ పార్లమెంట్ సీటు ఆశిస్తున్నట్లు సమచారం. బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ ఇటీవలే తెలంగాణ పర్యటనకు వచ్చిని కేంద్ర హోంమత్రి అమిత్ షాను కూడా కలిసి వరంగల్ లోక్ సభ సీటుపై హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×