E-Paper
Advertisement

Aroori Ramesh Joined in BJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

Aroori Ramesh Joined in BJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
Advertisement

Aroori RameshAroori Ramesh Joined in BJP: ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈరోజు కాషాయం కండువ కప్పుకున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆరూరి రమేష్ కు కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ వరంగల్ పార్లమెంట్ సీటు ఆశిస్తున్నట్లు సమచారం. బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ ఇటీవలే తెలంగాణ పర్యటనకు వచ్చిని కేంద్ర హోంమత్రి అమిత్ షాను కూడా కలిసి వరంగల్ లోక్ సభ సీటుపై హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×