BigTV English

Hyderabad News: ట్రీట్మెంట్‌ కోసం వెళ్తే.. రూ.50 లక్షల డైమండ్‌ రింగ్‌ ఫసక్..

Hyderabad News: ట్రీట్మెంట్‌ కోసం వెళ్తే.. రూ.50 లక్షల డైమండ్‌ రింగ్‌ ఫసక్..
Hyderabad News

Hyderabad News : ట్రీట్మెంట్‌ కోసం వస్తే.. 50 లక్షల విలువైన డైమాండ్‌ రింగ్‌ కొట్టేశారు. పోలీసుల విచారణకు భయపడిపోయి.. బాత్రూమ్‌ కమోడ్‌లో విసిరేశారు. ఇది హైదరాబాద్‌లో ఎఫ్ఎమ్ఎస్ దంత, చర్మ ఆస్పత్రిలో జరిగిందీ నిర్వాకం. ఇంతకీ ఏం జరిగింది?


జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స వచ్చింది మహిళ . చికిత్స చేసేటప్పుడు చేతికున్న డైమండ్ రింగ్‌ను పక్కన పెట్టి.. మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన ఆ మహిళ హాస్పిటల్ కు వెళ్లి సిబ్బందిని నిలదీసింది. సిబ్బంది సమాధానం చెప్పకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

అయితే ఆస్పత్రిలో పనిచేసిన మహిళ.. నిజం ఒప్పుకుంది. టిష్యూ పేపర్లో ఉంగారాన్ని చుట్టి పర్స్ లో దాచిపెట్టానని.. ఆతర్వాత పోలీసుల విచారణ భయంతో బాత్రూం కామెడ్ లో పడేసానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు బాత్రూం తవ్వి ఉంగారాన్ని వెలికి తీశారు . మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×