E-Paper
Advertisement

Hyderabad to Kuala Lumpur flight: హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ విమానం, టేకాఫ్ అయిన పావుగంటకే మంటలు

Hyderabad to Kuala Lumpur flight: హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ విమానం, టేకాఫ్ అయిన పావుగంటకే మంటలు
Advertisement

Hyderabad to Kuala Lumpur flight: మలేషియా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన పావుగంటకే ఇంజన్‌లో సడన్‌గా మంటలు చెలరేగాయి. వెంటనే పైలట్ చాక చక్యంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. దీంతో విమానంలో ఉన్న 138 మంది సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

బుధవారం అర్థరాత్రి మలేషియా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎంహెచ్ 199 నెంబర్ గల విమానం హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్‌కి బయలుదేరింది. విమానంలో సిబ్బందితోపాటు దాదాపు 138 మంది ట్రావెలర్స్ ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాలకు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయ్యింది.

Advertisement

కొద్దిసేపటికే విమానం కుడివైపు ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన పైలట్ ల్యాండింగ్ కు అనుమతి కోరారు. పరిస్థితి గమనించిన ఏటీసీ అధికారులు అత్యవసర ల్యాండింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే విమానంలో పెద్ద ఎత్తున ఇంధనం నింపారు.

ALSO READ: ఒకే రన్ వేపై రెండు విమానాలు.. ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం..!

Advertisement

ఈ సమయంలో విమానం ల్యాండింగ్ చేస్తే పెద్ద ఎత్తున మంటలు వస్తాయని భావించి దాదాపు మూడు గంటలపాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. నాలుగు గంటల సమయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో విమాన సిబ్బంది అందులో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

 

Tags

Related News

కాంగ్రెస్ నాయకులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్!

Ramchander Rao: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులకు బిగ్ షాక్..?

‘ఎల్ నినో’తో ఎండిపోతున్న తెలంగాణ.. కాంగ్రెస్ నిద్రమత్తులో ఉందా? సీఎంకు దాసోజు శ్రవణ్ లేఖ!

రాహుల్ గాంధీ అరెస్ట్‌పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. ఏమన్నారంటే?

నా చావు కాలేజీకి చెప్పకండి.. సంతోషిస్తారు!.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టూడెంట్ సూసైడ్ నోట్!

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

ఉద్యమకారుల కోసం పోరాడి.. బీఆర్ఎస్‌లో బలయ్యాను.. కవిత సంచలన వ్యాఖ్యలు

Education Hub: మాటలు వద్దు.. హకీంపేటలో అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్!

Big Stories

Advertisement
×