E-Paper
Advertisement

2 Flights in on Same Runway: ఒకే రన్ వేపై రెండు విమానాలు.. ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం..!

2 Flights in on Same Runway: ఒకే రన్ వేపై రెండు విమానాలు.. ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం..!
Advertisement

IndiGo Flights Landing and Air India Flight Takeoff on Same Runway in Mumbai Airport: ఒకే రన్ వే రెండు విమానాలు.. అదెలా సాధ్యమంటారా? ఒకటి ల్యాండ్ కావడం, మరొకటి టేకాఫ్.. ఇదేదో ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ? ఈ వ్యవహారం జరిగింది ఎక్కడోకాదు. ముంబై ఎయిర్‌పోర్టులో. నమ్మడానికి విచిత్రంగా ఉంది.

శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ముంబై ఎయిర్‌పోర్టులో ఈ తతంగం జరిగింది. ఒకే రన్ వేపై ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతోంది. ఏమాత్రం ల్యాండ్ అయ్యే విమానం కాస్త స్పీడ్‌గా వచ్చినా, టేకాఫ్ అయ్యే విమానం కాస్త లేటుగా అయినా అక్కడ జరిగే నష్టాన్ని అస్సలు ఊహించలేము.

Advertisement

అదెలా జరిగింది? దీని వెనుక ఏం జరిగింది? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఈ వ్యవహారం పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-డీజీసీఏ విచారణ మొదలుపెట్టేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్‌ని తొలగించినట్టు వార్తలు తెలుస్తోంది. ఇండోర్ నుంచి ముంబైకి ఇండిగో ఎయిర్ లైన్స్‌కు చెందిన 6E 6053 నెంబర్ విమానం వస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ల్యాండింగ్‌ అయ్యింది. ఇదే విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా తెలిపింది.

Also Read: ఎన్డీఏ ఏకపక్ష నిర్ణయాలు ఇకనుంచి చెల్లవు: సోనియా గాంధీ

Advertisement

అదే సమయంలో ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఎయిరిండియా విమానం అదే రన్ వే పై నుంచి టేకాఫ్ అవుతోంది. టేకాఫ్ ఏమాత్రం డిలే అయినా జరిగే నష్టాన్ని అస్సలు ఊహించలేమని అంటున్నారు. ఈ వ్యవహారంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ కారణం ఎవరిది? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌దా? ఏమైనా టెక్నికల్ సమస్య ఏర్పడిందా? ఇలాంటి ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

Tags

Related News

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

Big Stories

Advertisement
×