E-Paper
Advertisement

Hyderabad : డంపింగ్ యార్డ్‌లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

Hyderabad : డంపింగ్ యార్డ్‌లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

Hyderabad : హైదరాబాద్ డంపింగ్ యార్డ్‌లో పేలుడు జరగడంతో చిత్తు కాగితాలు ఏరుకునే తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లో అతిపెద్ద డంపింగ్ యార్డ్ ఉన్న విషయం తెలిసిందే. అనేక మంది పారిశుధ్య కార్మికులు ఆ డంపింగ్ యార్డ్‌లోకి వెళ్లి వస్తుంటారు.

ఈ క్రమంలో అక్కడ తండ్రీ కొడుకులు, చంద్రన్న, సురేశ్..చిత్తు కాగితాలు ఏరుకోవడానికి డంపింగ్ యార్డ్‌లోకి వెళ్లారు. అప్పుడే అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చింది ఇద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడులో గాయపడిని వారు కర్నూలుకు చెందిన చంద్రన్న ఆయన కుమారుడిగా కనుగ్గొన్నారు.

Tags

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×