BigTV English

Hyderabad : డంపింగ్ యార్డ్‌లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

Hyderabad : డంపింగ్ యార్డ్‌లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

Hyderabad : హైదరాబాద్ డంపింగ్ యార్డ్‌లో పేలుడు జరగడంతో చిత్తు కాగితాలు ఏరుకునే తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లో అతిపెద్ద డంపింగ్ యార్డ్ ఉన్న విషయం తెలిసిందే. అనేక మంది పారిశుధ్య కార్మికులు ఆ డంపింగ్ యార్డ్‌లోకి వెళ్లి వస్తుంటారు.


ఈ క్రమంలో అక్కడ తండ్రీ కొడుకులు, చంద్రన్న, సురేశ్..చిత్తు కాగితాలు ఏరుకోవడానికి డంపింగ్ యార్డ్‌లోకి వెళ్లారు. అప్పుడే అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చింది ఇద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడులో గాయపడిని వారు కర్నూలుకు చెందిన చంద్రన్న ఆయన కుమారుడిగా కనుగ్గొన్నారు.


Tags

Related News

Telangana politics: మొదలైన స్థానిక ఎన్నికల వేడి.. సీఎం రేవంత్ కీలక భేటీ, ఏడున అభ్యర్థుల ప్రకటన

Minister Uttam: తెలంగాణలో ఈసారి రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి.. దేశంలో మరోసారి అత్యధికంగా..?

Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు

Free Bus Ticket: డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వలేదని.. బస్సు కింద పడుకుని మహిళ హల్ చల్

Rains Effect: ఓరుగల్లులో చినుకు పడితే చిత్తడే.. ఎన్నాళ్లీ వరద కష్టాలు..

Hyderabad News: లోకల్ బాడీ ఎన్నికల్లో 80 శాతం మావే.. జీవోపై ఆ రెండు పార్టీలు కోర్టుకు?- టీపీసీసీ

Telangana: దసరా వేళ దారుణం.. ఆ ఊరిలో బతుకమ్మ ఆడనివ్వని ఊరి పెద్దలు, ఏం జరిగింది?

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం..? వర్షాలు దసరా వరకు దంచుడే.. దంచుడు..

Big Stories

×