BigTV English

Kavitha: హైదరాబాద్‌కు రాగానే సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ

Kavitha: హైదరాబాద్‌కు రాగానే సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం ఐదుగురు సభ్యుల ఈడీ బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ అయిపోగానే కవిత ఈడీ ఆఫీస్ నుంచి ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిపోయారు.


ఆ తర్వాత అర్థరాత్రి కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వచ్చారు. 12.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై ఈడీ విచారణ జరిగిన తీరును వివరించారు. ఈడీ అధికారులు ఏయే ప్రశ్నలు అడిగారు అనే వివరాలను కేసీఆర్‌కు తెలిపారు.

మరోవైపు ఈనెల 16న మళ్లీ విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులిచ్చింది. తొలిసారి జరిగిన ఈడీ విచారణలో ప్రాథమిక అంశాల గురించే కవితను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రెండోసారి జరగబోయే విచారణలో కవితను మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×