BigTV English

KCR Press Meet : తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్.. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఇవే!

KCR Press Meet : తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్.. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఇవే!

KCR Press Meet : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు వెల్లడించారు. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వీడియోలో బీజేపీ కుట్రలు బయటపడ్డాయని చెప్పారు. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేశామని మధ్యవర్తులు చెప్పినట్టు.. త్వరలోనే మరో నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడతామని వారు అన్నట్టు సీఎం తెలిపారు.


బీజేపీ టార్గెట్ చేసిన ఆ నాలుగు రాష్ట్రాలు ఏంటో కూడా కేసీఆర్ చెప్పారు. మధ్యవర్తుల మాటల ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ లో ఎమ్మెల్యేలను చీల్చి ఆయా ప్రభుత్వాలు కూల్చేసి.. దేశవ్యాప్తంగా బీజేపీ సర్కార్లను ఏర్పాటు చేస్తామని ఫాంహౌజ్ లో ఆ ముగ్గురు మధ్యవర్తులు చెప్పారని కేసీఆర్ అన్నారు.

మొత్తం 24 మంది టీమ్ ఉన్నట్టు వారే చెప్పారని కేసీఆర్ వెల్లడించారు. ఒక్కొక్కరికీ మూడు నాలుగు పాన్ కార్డులు , పలు అడ్రస్ ప్రూఫ్ లు ఉన్నాయని.. ఇది చాలా పెద్ద క్రైం అంటూ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో స్టోరీ… ఇమ్మానుయేల్ నడుము గిల్లిన తనూజ!

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×