E-Paper
Advertisement

KCR Press Meet : తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్.. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఇవే!

KCR Press Meet : తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్.. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఇవే!

KCR Press Meet : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు వెల్లడించారు. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వీడియోలో బీజేపీ కుట్రలు బయటపడ్డాయని చెప్పారు. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేశామని మధ్యవర్తులు చెప్పినట్టు.. త్వరలోనే మరో నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడతామని వారు అన్నట్టు సీఎం తెలిపారు.

బీజేపీ టార్గెట్ చేసిన ఆ నాలుగు రాష్ట్రాలు ఏంటో కూడా కేసీఆర్ చెప్పారు. మధ్యవర్తుల మాటల ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ లో ఎమ్మెల్యేలను చీల్చి ఆయా ప్రభుత్వాలు కూల్చేసి.. దేశవ్యాప్తంగా బీజేపీ సర్కార్లను ఏర్పాటు చేస్తామని ఫాంహౌజ్ లో ఆ ముగ్గురు మధ్యవర్తులు చెప్పారని కేసీఆర్ అన్నారు.

మొత్తం 24 మంది టీమ్ ఉన్నట్టు వారే చెప్పారని కేసీఆర్ వెల్లడించారు. ఒక్కొక్కరికీ మూడు నాలుగు పాన్ కార్డులు , పలు అడ్రస్ ప్రూఫ్ లు ఉన్నాయని.. ఇది చాలా పెద్ద క్రైం అంటూ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×