E-Paper
Advertisement

Medak : మెదక్ లో దారుణం.. రోడ్డుపక్కన సగం కాలిన యువతి మృతదేహం

Medak : మెదక్ లో దారుణం.. రోడ్డుపక్కన సగం కాలిన యువతి మృతదేహం
TS News updates

Medak News today(TS news updates):

మెదక్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాతికేళ్ల యువతి విగతజీవిగా.. సగం కాలిన శరీరంతో రోడ్డుపక్కన కనిపించింది. ఈ ఘటన చేగుంట మండలం వడియారం సమీపంలో జరిగింది. స్థానిక ఎస్సై హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 25 ఏళ్ల వయసు ఉన్న గుర్తుతెలియని యువతి మృతదేహం హైదరాబాద్‌ కు వెళ్లే రహదారి పక్కన సగం కాలిపోయిన స్థితిలో ఉండటాన్ని స్థానికులు గమనించారు.

పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించారు. దుండగులు ఆమెను ఎక్కడో హత్యచేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోలు పోసి నిప్పటించినట్లు అక్కడ ఉన్న అనవాళ్లను బట్టి తెలుస్తోందని ఎస్సై తెలిపారు. మృతురాలి ఒంటిపై కాషాయ రంగు టాప్, ఎరుపు రంగు లెగ్గిన్ ఉందని పేర్కొన్నారు. మృతురాలి గుర్తు తెలిసిన వ్యక్తులు, బంధువులు ఎవరైనా ఉంటే చేగుంట పోలీసు స్టేషన్, రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×