BigTV English

Kishan Reddy: ఆలయంపై దాడి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

Kishan Reddy: ఆలయంపై దాడి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, స్వేచ్ఛ: సికింద్రాబాద్‌లోని మోండా డివిజన్, కుమ్మరవాడలో పాస్‌పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రాచీన ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాలను కొందరు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి, ఇది మతోన్మాదుల చర్యగా పేర్కొన్నారు. భాగ్యనగరంలో నవరాత్రుల సందర్భంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలను, వివిధ ఆలయాలను కొందరు మతోన్మాద శక్తులు విధ్వంసం చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా విమర్శించారు. గణేష్ నవరాత్రులలో డీజేలు, పూజలు ఆపే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపి, విగ్రహాలను ధ్వంసం చేసిన వారికి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.


Also Read: కులగణనకు లైన్ క్లియర్.. జనవరిలో స్థానిక ఎన్నికలకు పచ్చజెండా


Related News

Telangana Group-1 Exam: తెలంగాణ గ్రూప్-1 వివాదం.. ప్రశ్నలు లేవనెత్తిన హైకోర్టు, విచారణ వాయిదా

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Big Stories

×