E-Paper
Advertisement

Kishan Reddy : బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

Kishan Reddy : బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
Advertisement

Kishan Reddy : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు సీట్లు గెలిచినా.. ఓడినా వచ్చే నష్టమేమీ లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం వాటిని ఎలా అమలు చేయాలనే రూట్‌మ్యాప్‌ వారి వద్ద లేదని విమర్శించారు.

ప్రధాని మోదీ హయాంలో దేశంలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకా 1500కు పైగా పనికిరాని చట్టాలను రద్దు చేశామని ప్రకటించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ర్టంలో అర్హులైన ప్రజలకి ఇళ్లు నిర్మించి ఇవ్వలేకపోయారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×