BigTV English

KTR: చెల్లి కోసం రంగంలోకి దిగిన అన్న.. ఢిల్లీకి మంత్రి కేటీఆర్

KTR: చెల్లి కోసం రంగంలోకి దిగిన అన్న.. ఢిల్లీకి మంత్రి కేటీఆర్

KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లనున్నారు.


ఇక కవిత శనివారం ఈడీ విచారణకు హాజరవుతున్న క్రమంలో తన చెల్లికి నైతికి మద్ధతు ఇవ్వడానికి మంత్రి కేటీఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. మంత్రి హరీశ్ రావు, న్యాయనిపుణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. శని, ఆది రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. కవిత ఈడీ విచారణ జరగనున్న సమయంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రధాన్యత సంతరించుకుంది.

ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరును ప్రస్తావించి ఈడీ సంచలనం సృష్టించింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×