E-Paper
Advertisement

KTR: చెల్లి కోసం రంగంలోకి దిగిన అన్న.. ఢిల్లీకి మంత్రి కేటీఆర్

KTR: చెల్లి కోసం రంగంలోకి దిగిన అన్న.. ఢిల్లీకి మంత్రి కేటీఆర్

KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లనున్నారు.

ఇక కవిత శనివారం ఈడీ విచారణకు హాజరవుతున్న క్రమంలో తన చెల్లికి నైతికి మద్ధతు ఇవ్వడానికి మంత్రి కేటీఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. మంత్రి హరీశ్ రావు, న్యాయనిపుణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. శని, ఆది రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. కవిత ఈడీ విచారణ జరగనున్న సమయంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రధాన్యత సంతరించుకుంది.

ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరును ప్రస్తావించి ఈడీ సంచలనం సృష్టించింది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×