BigTV English
Advertisement

Mahabubabad : రైతుల దినోత్సవం నాడు రైతుల వినూత్న ఆలోచన..

Mahabubabad : రైతుల దినోత్సవం నాడు రైతుల వినూత్న ఆలోచన..

Mahabubabad : మహబూబాబాద్ జిల్లా పాటిమీదగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచన చేశారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని చేలల్లో పని చేస్తున్న అన్నదాతల వద్దకు వెళ్లు పూలమాలలు వేసి, సన్మానించారు. రైతుల గొప్పదనాన్ని చాటుతూ నినాదాలు చేశారు.


జై కిసాన్, రైతే దేశానికి వెన్నుముక, అన్నం పెట్టే రైతన్నకు జై అంటూ ప్రేమను చాటుకున్నారు. ఎడ్ల బండ్లపై పంట పొలాలకు వెళ్లే రైతులకు సెల్యూట్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలవుతున్న రైతుల్ని. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.


Tags

Related News

Fee Reimbursement: ఫీజు రియింబర్స్‌మెంట్ విధానంపై రేవంత్ సర్కాట్ కమిటీ ఏర్పాటు

BJP – JanaSena: జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన..

TG Govt: అవుట్ సోర్సింగ్ పంచాయతీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో ఏడాది సర్వీస్ పొడిగింపు

Weather News: రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు

Hydra Demolitions: మేడ్చల్‌లో హైడ్రా కూల్చివేతలు.. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో..

CM Revanth Reddy: హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్

Chevella Bus Accident: చేవెళ్ల-తాండూరు హైవే “డెత్ కారిడార్” అంటూ.. మానవ హక్కుల కమిషన్ కీలక వ్యాఖ్యలు!

Sangareddy: నచ్చని వివాహం చేసుకున్న యువతి.. ఆగ్రహంతో యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన యువతి తల్లితండ్రులు

Big Stories

×