E-Paper
Advertisement

Mahabubabad : రైతుల దినోత్సవం నాడు రైతుల వినూత్న ఆలోచన..

Mahabubabad : రైతుల దినోత్సవం నాడు రైతుల వినూత్న ఆలోచన..

Mahabubabad : మహబూబాబాద్ జిల్లా పాటిమీదగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచన చేశారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని చేలల్లో పని చేస్తున్న అన్నదాతల వద్దకు వెళ్లు పూలమాలలు వేసి, సన్మానించారు. రైతుల గొప్పదనాన్ని చాటుతూ నినాదాలు చేశారు.

జై కిసాన్, రైతే దేశానికి వెన్నుముక, అన్నం పెట్టే రైతన్నకు జై అంటూ ప్రేమను చాటుకున్నారు. ఎడ్ల బండ్లపై పంట పొలాలకు వెళ్లే రైతులకు సెల్యూట్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలవుతున్న రైతుల్ని. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×