BigTV English

Mahabubabad : రైతుల దినోత్సవం నాడు రైతుల వినూత్న ఆలోచన..

Mahabubabad : రైతుల దినోత్సవం నాడు రైతుల వినూత్న ఆలోచన..

Mahabubabad : మహబూబాబాద్ జిల్లా పాటిమీదగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచన చేశారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని చేలల్లో పని చేస్తున్న అన్నదాతల వద్దకు వెళ్లు పూలమాలలు వేసి, సన్మానించారు. రైతుల గొప్పదనాన్ని చాటుతూ నినాదాలు చేశారు.


జై కిసాన్, రైతే దేశానికి వెన్నుముక, అన్నం పెట్టే రైతన్నకు జై అంటూ ప్రేమను చాటుకున్నారు. ఎడ్ల బండ్లపై పంట పొలాలకు వెళ్లే రైతులకు సెల్యూట్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలవుతున్న రైతుల్ని. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.


Tags

Related News

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Big Stories

×