E-Paper
Advertisement

Mahabubnagar Crimes : కామాంధుల అఘాయిత్యానికి పాలమూరులో మరో బాలిక బలి..

Mahabubnagar Crimes : కామాంధుల అఘాయిత్యానికి పాలమూరులో మరో బాలిక బలి..
Advertisement

Mahabubnagar Crimes : పాలమూరు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కామాంధుల అఘాయిత్యానికి మరో బాలిక బలి అయింది. సొంత బాబాయే కాలయముడిగా మారిపోయాడు. వరుసకు బిడ్డ అయిన బాలికపై అత్యాచారం చేసి అనంతరం చంపేశాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా ఉన్నారు. 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్ శ్రీనివాస్, అతని ముగ్గురు స్నేహితులు కలిసి అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా హత్య చేసి పరారయ్యారు.

తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మృతురాలు బాబాయ్ శ్రీనివాస్ తదితరులు ఆ ఇంటికి వెళ్లి బాలికపై అత్యాచారం జరిపారు. దీంతో బాలిక ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప ఆధ్వర్యంలో బాలానగర్ ఎస్సై జయప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×