E-Paper
Advertisement

West Bengal Bomb Blast : పశ్చిమ బెంగాల్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఇద్దరు మృతి..

West Bengal Bomb Blast : పశ్చిమ బెంగాల్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఇద్దరు మృతి..
Advertisement

West Bengal Bomb Blast : పశ్చిమ్ బెంగాల్‌లో పేలుడు కలకలం రేపింది. టీఎంసీ నేత ఇంటి వద్ద పేలుడు సంబంధించింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది. పుర్‌బా‌లోని అర్జున్ నగర్‌లో టీఎంసీ పార్టీ బూత్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్ మన్నా ఇంటి వద్ద ఈ బ్లాస్ట్ జరిగింది. ఐతే పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. టీఎంసీ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ.. ఇవాళ ఎన్నికల ర్యాలీ ఉన్న నేపథ్యంలో బ్లాక్ చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఉగ్ర కుట్రనా లేక ఇంకేమైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×