BigTV English
Advertisement

Mancherial : రంగు మారిన నీళ్లు.. మంచిర్యాలలో వింత ఘటన..

Mancherial : రంగు మారిన నీళ్లు.. మంచిర్యాలలో వింత ఘటన..

Mancherial : బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తున్న వింత ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది. కొత్తగూడెంకు చెందిన కట్టా శ్రీనివాసచారి ఇంటి బోర్ నుండి గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు రంగు నీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ పేర్కొన్నాడు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని ఆయన కోరారు.


Related News

Winter Weather Report: పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

Ande Sri: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఆదివారం సాయంత్రానికి సగం పంపిణీ? ఓటుకు రెండు వేలా?

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Big Stories

×