E-Paper
Advertisement

Mancherial : రంగు మారిన నీళ్లు.. మంచిర్యాలలో వింత ఘటన..

Mancherial : రంగు మారిన నీళ్లు.. మంచిర్యాలలో వింత ఘటన..

Mancherial : బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తున్న వింత ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది. కొత్తగూడెంకు చెందిన కట్టా శ్రీనివాసచారి ఇంటి బోర్ నుండి గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు రంగు నీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ పేర్కొన్నాడు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని ఆయన కోరారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×