BigTV English

Mancherial : రంగు మారిన నీళ్లు.. మంచిర్యాలలో వింత ఘటన..

Mancherial : రంగు మారిన నీళ్లు.. మంచిర్యాలలో వింత ఘటన..

Mancherial : బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తున్న వింత ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది. కొత్తగూడెంకు చెందిన కట్టా శ్రీనివాసచారి ఇంటి బోర్ నుండి గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు రంగు నీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ పేర్కొన్నాడు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని ఆయన కోరారు.


Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×