E-Paper
Advertisement

Karimnagar : బావిలోకి దూకి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా..?

Karimnagar : బావిలోకి దూకి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా..?
local news telangana

Karimnagar news today(Local news telangana):

కుటుంబ కలహాలు ఇద్దరి జీవితాలను చిదిమేసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో ఓ ఇల్లాలు తన ఐదేళ్ళ బిడ్డతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం అంజలి అనే మహిళకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నరు. కొద్ది రోజులుగా తరచూ భర్తతో గొడవలు జరుగుతుండేవి.

మనస్తాపానికి గురైన అంజలి సోమవారం రోజు తన ఐదేళ్ల చిన్నారిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లి కూతురు గురించి వెతికారు. చివరికి బావిలో వారి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంజలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×