E-Paper
Advertisement

Karimnagar : బావిలోకి దూకి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా..?

Karimnagar : బావిలోకి దూకి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా..?
Advertisement
local news telangana

Karimnagar news today(Local news telangana):

కుటుంబ కలహాలు ఇద్దరి జీవితాలను చిదిమేసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో ఓ ఇల్లాలు తన ఐదేళ్ళ బిడ్డతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం అంజలి అనే మహిళకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నరు. కొద్ది రోజులుగా తరచూ భర్తతో గొడవలు జరుగుతుండేవి.

మనస్తాపానికి గురైన అంజలి సోమవారం రోజు తన ఐదేళ్ల చిన్నారిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లి కూతురు గురించి వెతికారు. చివరికి బావిలో వారి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంజలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×