E-Paper
Advertisement

Delhi Liquor Scam: సౌత్ స్టేట్స్ పై కుట్ర.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై మాగుంట రియాక్షన్

Delhi Liquor Scam: సౌత్ స్టేట్స్ పై కుట్ర.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై మాగుంట రియాక్షన్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత పేరు రావడం.. ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు చేర్చడం రాజకీయంగా కలకలం రేపుతోంది. అమిత్ అరోరాకు సౌత్ గ్రూప్ పేరుతో 100 కోట్లు ముట్టజెప్పారని.. ఆ మొత్తాన్ని శరత్ రెడ్డి, కవిత, మాగుంటలు అరేంజ్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. దీంతో నెక్ట్స్ టార్గెట్ కవిత, మాగుంటలనే అంటున్నారు.

అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకేం సంబంధం లేదంటున్నారు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. అసలు అమిత్ అరోరా ఎవరో తనకు తెలీనే తెలీదని చెబుతున్నారు. అతను నార్త్ ఇండియన్ వ్యాపారి.. అతనితో తామెందుకు వ్యాపారం చేస్తామని ప్రశ్నించారు. మాగుంట ఫ్యామిలీకి ఎలాంటి లిక్కర్ వ్యాపారాలు లేవని.. గతంలో చేసేవాళ్లం కానీ ఇప్పుడు మానేశామని చెబుతున్నారు. ఈ సందర్భంగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు మాగుంట. దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర జరుగుతున్నట్టుగా ఆరోపణలు చేశారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×