BigTV English
Advertisement

Delhi Liquor Scam: సౌత్ స్టేట్స్ పై కుట్ర.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై మాగుంట రియాక్షన్

Delhi Liquor Scam: సౌత్ స్టేట్స్ పై కుట్ర.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై మాగుంట రియాక్షన్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత పేరు రావడం.. ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు చేర్చడం రాజకీయంగా కలకలం రేపుతోంది. అమిత్ అరోరాకు సౌత్ గ్రూప్ పేరుతో 100 కోట్లు ముట్టజెప్పారని.. ఆ మొత్తాన్ని శరత్ రెడ్డి, కవిత, మాగుంటలు అరేంజ్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. దీంతో నెక్ట్స్ టార్గెట్ కవిత, మాగుంటలనే అంటున్నారు.


అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకేం సంబంధం లేదంటున్నారు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. అసలు అమిత్ అరోరా ఎవరో తనకు తెలీనే తెలీదని చెబుతున్నారు. అతను నార్త్ ఇండియన్ వ్యాపారి.. అతనితో తామెందుకు వ్యాపారం చేస్తామని ప్రశ్నించారు. మాగుంట ఫ్యామిలీకి ఎలాంటి లిక్కర్ వ్యాపారాలు లేవని.. గతంలో చేసేవాళ్లం కానీ ఇప్పుడు మానేశామని చెబుతున్నారు. ఈ సందర్భంగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు మాగుంట. దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర జరుగుతున్నట్టుగా ఆరోపణలు చేశారు.


Related News

Jagan Tour: అప్పుడు పరదాల్లో, ఇప్పుడు పొలాల్లో.. ఏంటి జగన్ ఇది!

Srisailam Landslide: శ్రీశైలంలో భారీ వర్షాలు.. భారీ స్థాయిలో విరిగిపడుతున్న కొండచరియలు..

YS Jaganmohan Reddy: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీరు.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

Papikondalu Tour: పాపికొండల బోటు షికారు షురూ.. ప్యాకేజీ వివరాలు ఇదిగో

Ysrcp Politics: ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి.. సజ్జల భార్గవ్‌కు కొత్త పోస్టు, ఈసారెక్కడ?

YS Jagan: వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో అపశ్రుతి..

Srikakulam News: ఛీ.. ఛీ.. అసలు మనిషేనా.. విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న టీచర్..

Ysrcp Politics: నోరు విప్పిన మేకపాటి.. ఎందుకు ఆ మాటలన్నారు, జగన్ మనసులో ఏముంది?

Big Stories

×