E-Paper
Advertisement

RagunandanRao Vs KTR: పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు ఈ విషయం తెలియదా? : రఘునందన్ రావు

RagunandanRao Vs KTR: పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు ఈ విషయం తెలియదా? : రఘునందన్ రావు

RagunandanRao Vs KTR: మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: హైడ్రా నెక్ట్స్ టార్గెట్.. లోటస్‌పాండ్.. జగన్ ఇంటిని కూడా..

నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టాలంటూ రాష్ట్ర హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిందన్నారు. అయినా కూడా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూలగొట్టలేదని ఆయన అన్నారు. చెరువులు ఎక్కడెక్కడా కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా? అంటూ రఘనందన్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారంటూ ఆయన విమర్శించారు.

Also Read: హీరో నాగార్జున‌కు షాక్.. ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌ని కూల్చేసిన హైడ్రా

Related News

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Big Stories

×