E-Paper
Advertisement

RagunandanRao Vs KTR: పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు ఈ విషయం తెలియదా? : రఘునందన్ రావు

RagunandanRao Vs KTR: పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు ఈ విషయం తెలియదా? : రఘునందన్ రావు
Advertisement

RagunandanRao Vs KTR: మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: హైడ్రా నెక్ట్స్ టార్గెట్.. లోటస్‌పాండ్.. జగన్ ఇంటిని కూడా..

Advertisement

నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టాలంటూ రాష్ట్ర హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిందన్నారు. అయినా కూడా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూలగొట్టలేదని ఆయన అన్నారు. చెరువులు ఎక్కడెక్కడా కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా? అంటూ రఘనందన్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారంటూ ఆయన విమర్శించారు.

Also Read: హీరో నాగార్జున‌కు షాక్.. ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌ని కూల్చేసిన హైడ్రా

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×