E-Paper
Advertisement

Mynampally : మాల్కాజ్ గిరి, మెదక్ సీట్ల కోసం మైనంపల్లి పట్టు.. హరీశ్ పై సంచలన కామెంట్స్ ..

Mynampally : మాల్కాజ్ గిరి, మెదక్ సీట్ల కోసం మైనంపల్లి పట్టు.. హరీశ్ పై సంచలన కామెంట్స్ ..
Advertisement
This image has an empty alt attribute; its file name is MYNAMPALLY-INSIDE-ARTICAL-IMAGE.jpg

Mynampally : మంత్రి హరీష్ రావుపై.. మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావు తీవ్రవ్యాఖ్యలు చేశారు. హరీశ్‌ తన నియోజకవర్గం వదిలి జిల్లా గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సిద్ధిపేటలో హరీశ్‌ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని హెచ్చరించారు.

తాను మల్కాజ్ గిరి నుంచి, తన కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తామని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. రాజకీయంగా హరీశ్.. ఎంతోమందిని అణచివేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబంలో అంతమందికి టికెట్లు ఇచ్చినప్పుడు.. తనకు, తన కుమారుడికి ఎందుకు టికెట్లు ఇవ్వరని మైనంపల్లి ప్రశ్నించారు.

Advertisement

తన కుమారుడిని ఎమ్మెల్యే చేయడమే లక్ష్యమని మైనంపల్లి స్పష్టం చేశారు. మెదక్‌, మల్కాజ్‌గిరి టికెట్లు ఇస్తేనే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామన్నారు. ఇద్దరికీ టికెట్‌ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో తన కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడని గుర్తు చేశారు. ప్రజలను ఆదుకునేందుకు రూ.8 కోట్ల సొంత డబ్బు ఖర్చు చేశారని మైనంపల్లి తెలిపారు.

Tags

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×