E-Paper
Advertisement

BRS : బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ పై ఉత్కంఠ.. ప్రగతి భవన్ కు నేతల క్యూ..

BRS :  బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ పై ఉత్కంఠ.. ప్రగతి భవన్ కు నేతల క్యూ..

BRS : బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ వేళ ప్రగతి భవన్ లో సందడి నెలకొంది. అభ్యర్థులు ఎంపికపై కసరత్తును కేసీఆర్ పూర్తి చేశారు. కేసీఆర్ తో హారీష్ రావు భేటీ అయ్యారు. అక్కడ ఎమ్మెల్సీ కవిత, మధుసూదనాచారి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు. ముత్తిరెడ్డికి కేసీఆర్ స్వయంగా నచ్చచెప్పారు.

అంతకుముందు ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర కోలాహలం ఏర్పడింది. పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, టికెట్ ఆశించిన ఆశావాహులు కవితతో సమావేశమయ్యారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రేఖా నాయక్, సంజయ్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, సునీతా లక్ష్మారెడ్డి.. కవితతో భేటీ అయ్యారు.

మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. మంత్రి హరీశ్‌ రావు కూడా సీఎం కేసీఆర్‌ తో ప్రగతి భవన్ లోనే ఉండటంతో ఆసమయంలో ఆశావాహులు ఎమ్మెల్సీ కవిత ఇంటికి క్యూ కట్టారు.

కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉంది. శ్రావణ పంచమి తిథి కావడంతో అభ్యర్థుల ప్రకటనకు ఇదే శుభముహూర్తంగా గులాబీ బాస్ నిర్ణయించారని తెలుస్తోంది. కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు. అందుకే తొలి జాబితాలో 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని టైమ్, అభ్యర్థుల సంఖ్య టోటల్ 6 ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×