E-Paper
Advertisement

Nizamabad : పింఛన్‌ కోసం అప్లై చేస్తే.. డెత్ సర్టిఫికేట్

Nizamabad : పింఛన్‌ కోసం అప్లై చేస్తే.. డెత్ సర్టిఫికేట్

Nizamabad : పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే..డెత్ సర్టిఫికెట్ చేతిలో పెట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తన భర్త మరణించాడని వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన షేక్ రిజ్వానా. ఐతే అధికారులు చెప్పిన సమాధానం విని కంగుతినడం ఆమె వంతు అయింది. దరఖాస్తు చేసుకున్న షేక్ రిజ్వానానే చనిపోయిందంటూ ఆమె దరఖాస్తును తిరస్కరించారు సెర్ప్ అధికారులు.

ఫించన్ కోసం దరఖాస్తు చేసుకుంటే..ఇలాంటి సమాధానాలతో తిరస్కరిస్తున్నారని ఆమె వాపోయారు. ఇలా అధికారుల నిర్లక్ష్యం, సాఫ్ట్‌వేర్ లోపంతో పింఛన్లు భారీగా నిలిచిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 131 మందికి బ్రతికి ఉన్నా చనిపోయినట్లుగా పింఛన్లు రద్దు అయ్యాయి. సాప్ట్ వేర్ లోపం కారణంగా జిల్లాలో అర్హులైన దాదాపు 500 మంది బాధితులను గుర్తించారు అధికారులు

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×