E-Paper
Advertisement

Hyderabad : ఇద్దరి యువతులపై దాడి.. భయంతో నిందితుడు ఆత్మహత్య..

Hyderabad :  ఇద్దరి యువతులపై దాడి.. భయంతో  నిందితుడు ఆత్మహత్య..

Hyderabad :హైదరాబాద్‌ అంబర్‌ పేటలో ఇద్దరి యువతులపై దాడి చేసిన మైనర్ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యానగర్ రైల్వే ట్రాక్ పై రాత్రి వేళ సూసైడ్ చేసుకున్నాడు. గురువారం ఇద్దరు యువతులపై ఆ యువకుడు కత్తితో దాడి చేశాడు.

ట్యూషన్ నుంచి వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను ప్రేమించమని వెంటపడి వేధించాడు. ఈ క్రమంలోనే మైనర్ బాలికపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన మరో అమ్మాయిపైనా అటాక్ చేశాడు. గాయపడ్డ యువతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భయపడి నిందితుడు అర్ధరాత్రి కాచిగూడ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు .

ఘటన తర్వాత భయాందోళనకు గురై ఇంట్లో తల్లి సెల్ ఫోన్ తీసుకువెళ్లాడు.రాత్రి 11:30 తర్వాత రైల్వే ట్రాక్ పై బాలుడు సూసైడ్ చేసుకున్నాడు . ఆత్మహత్య చేసుకున్న నిందితుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×