E-Paper
Advertisement

Hyderabad : ఇద్దరి యువతులపై దాడి.. భయంతో నిందితుడు ఆత్మహత్య..

Hyderabad :  ఇద్దరి యువతులపై దాడి.. భయంతో  నిందితుడు ఆత్మహత్య..
Advertisement

Hyderabad :హైదరాబాద్‌ అంబర్‌ పేటలో ఇద్దరి యువతులపై దాడి చేసిన మైనర్ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యానగర్ రైల్వే ట్రాక్ పై రాత్రి వేళ సూసైడ్ చేసుకున్నాడు. గురువారం ఇద్దరు యువతులపై ఆ యువకుడు కత్తితో దాడి చేశాడు.

ట్యూషన్ నుంచి వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను ప్రేమించమని వెంటపడి వేధించాడు. ఈ క్రమంలోనే మైనర్ బాలికపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన మరో అమ్మాయిపైనా అటాక్ చేశాడు. గాయపడ్డ యువతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భయపడి నిందితుడు అర్ధరాత్రి కాచిగూడ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు .

Advertisement

ఘటన తర్వాత భయాందోళనకు గురై ఇంట్లో తల్లి సెల్ ఫోన్ తీసుకువెళ్లాడు.రాత్రి 11:30 తర్వాత రైల్వే ట్రాక్ పై బాలుడు సూసైడ్ చేసుకున్నాడు . ఆత్మహత్య చేసుకున్న నిందితుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×