E-Paper
Advertisement
CS Ramakrishna Rao: కాలుష్య నియంత్రణపై ఫోకస్ పెట్టాలి.. పచ్చదనం పెంపకంపై చొరవ తీసుకోవాలి :  సీఎస్ రామకృష్ణారావు!

CS Ramakrishna Rao: కాలుష్య నియంత్రణపై ఫోకస్ పెట్టాలి.. పచ్చదనం పెంపకంపై చొరవ తీసుకోవాలి : సీఎస్ రామకృష్ణారావు!

CS Ramakrishna Rao:  రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ,వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో ఈపీటీఆర్ ఐ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. పర్యావరణ మార్పులపై పరిశోధన, ఇంటర్న్ షిప్ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన తరగతులను జేఎన్ టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలలో నిర్వహించాలన్నారు. పబ్లికేషన్స్ కు మరింత ప్రయారిటీ ఇవ్వాలన్నారు.  ఈపీటీఆర్ ఐ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం సచివాలయంలో జరిగింది. Also Read:Hydra: రూ. 85 […]

Hydra: రూ. 85 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!
GHMC: బల్దియా పై సర్కార్ కీలక నిర్ణయం.. ఆస్తుల పంపకాలకు ప్రత్యేక కమిటీ!
Property Tax: ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై జీహెచ్ఎంసీ వ్యూహాం ఇదే..?
Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా.. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్!
Nampally FSL Fire: ఎఫ్​ఎస్ఎల్‌ అగ్నిప్రమాదంలో.. కీలక కేసుల్లోని ఆధారాలు దగ్ధం..?
KTR: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు.. ఆయనో మోసగాడు, బాన్సువాడలో కేటీఆర్ ఫైర్

KTR: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు.. ఆయనో మోసగాడు, బాన్సువాడలో కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాన్సువాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి కాదని, ఆయన ఆ పార్టీ మనిషే కాదని కేటీఆర్ విమర్శించారు. 420 హామీలతో వంచన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. […]

Gadwal Municipality: గద్వాల్లో రగులుతున్న విచిత్ర రాజకీయం.. కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద..!
GHMC: అప్పులతో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ.. స్టేట్ బడ్జెట్ పైనే బల్దియా ఆశలు

GHMC: అప్పులతో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ.. స్టేట్ బడ్జెట్ పైనే బల్దియా ఆశలు

GHMC: స్వేఛ్చ బ్యూరో: దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీ రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27)కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న బడ్జెట్ పైనే ఆశలు పెట్టుకుంది. కొద్ది సంవత్సరాలుగా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి కొత్త ఆదాయ వనరులు లేకపోవటంతో, అప్పులు, వడ్డీలను చెల్లిస్తూనే పరిపాలన వ్యవహారాలను అభివృద్ది కార్యక్రమాలను కొనసాగిస్తుంది. 2020 కరోనా సమయం నాటికి జీహెచ్ఎంసీకి రూ. 6553 కోట్ల అప్పులుండటంతో జీహెచ్ఎంసీ చేసిన అప్పులకు డైలీ రూ. […]

Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?

Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?

Damodar Rajanarsimha: స్వేఛ్చ బ్యూరో: జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండేళ్లలో రూ.250 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టినట్లు M రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్బంగా అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రేస్‌ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని అన్నారు. మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రేస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, స్థానిక సంస్థలు అభివృద్ది చెందాలంటే కాంగ్రేస్‌ పార్టీ గెలుపుతోనే సాధ్యమవుతుందన్నారు. మహిళలకు వడ్డీ […]

Jagga Reddy: నేను రోజూ పాలిచ్చే ఆవును.. జాగ్రత్తగా కాపాడుకోండి.. జగ్గారెడ్డి  ఆసక్తికర కామెంట్స్

Jagga Reddy: నేను రోజూ పాలిచ్చే ఆవును.. జాగ్రత్తగా కాపాడుకోండి.. జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్స్

Jagga Reddy: సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని శ్రేణులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వార్డుకు రూ. 8 కోట్ల చొప్పున రూ. 300 కోట్లతో సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా సంగారెడ్డి అభివృద్ధికి పాటుపడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తాను రోజూ పాలిచ్చే ఆవునని.. కాపాడుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలకు జగ్గారెడ్డి సూచించారు. ఆర్థిక స్థితి […]

Uttam Kumar Reddy: నా అనుభవంతో చెప్తున్నా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోవడం ఖాయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: నా అనుభవంతో చెప్తున్నా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోవడం ఖాయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో వివిధ జిల్లాలో తిరుగుతున్న ఎక్కడ అయినా కాంగ్రెస్ గాలి విస్తుంది. నిజామాబాదు కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీకి ఇంచార్జి గా ఉన్న రాజకీయ అనుభవంతో చెపుతున్న కాంగ్రెస్ వే ఉందన్నారు. రాష్టంలో కాంగ్రెస్ క్లిన్ స్విప్ చేయబోతుందని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో మంచి పాజిటివ్ స్పందన ఉంది. పదేళ్లలో లేని స్వేచ ప్రజల్లో ఇప్పుడు వచ్చింది అభివృద్ధి ఫలాలు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. సన్నబియ్యం పథకం […]

CM Revanth: రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని  కేసీఆర్ ఏం అన్నాడంటే..?: సీఎం రేవంత్ రెడ్డి
Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో మామూలుగా ఉండదు.. వార్ వన్ సైడే, మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం

Big Stories

Advertisement
×