E-Paper
Advertisement

Minister Ponnam: హక్కులకోసం పోరాడాలి.. కులగణనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Minister Ponnam: హక్కులకోసం పోరాడాలి.. కులగణనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Minister Ponnam Comments: కుల గణనకు సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలు హక్కులను సాధించుకోవాలని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఓబీసీ అడ్వకేట్స్ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

Also Read: మిత్రులకు ఫాంహౌస్‌లు ఉన్నా కూల్చేవేతలే..సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీసీల పాత్ర మరువలేనిదన్నారు. ఈ విషయంలో అందరినీ అభినందిస్తున్నానంటూ మంత్రి వ్యాఖ్యానించారు. మన హక్కులను మనం అడగాలన్నారు. ఈ సమావేశంలో లేవనెత్తిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ ఆయన పేర్కొన్నారు. కుల గణన చేస్తామంటూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు చెప్పానని గుర్తుచేశారు. ‘మళ్లీ చెబుతున్నాను.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలహీనవర్గాల న్యాయవాదులు ఏకం కావాలి. జీవితం సార్థకం కావాలంటే మనం మన హక్కుల కోసం పోరాడాలి’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×