BigTV English
Revanthreddy : బీజేపీ కోసమే బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే ఆ పార్టీల లక్ష్యం : రేవంత్

Revanthreddy : బీజేపీ కోసమే బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే ఆ పార్టీల లక్ష్యం : రేవంత్

Revanthreddy : కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికే కేసీఆర్‌ను బీజేపీ వాడుకుంటోందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఎంఐఎం, ఆప్ పార్టీల మాదిరిగానే జాతీయ స్థాయిలో మూడో పార్టీగా కేసీఆర్‌ను బీజేపీ ఉపయోగించుకోవాలనుకుంటోందని ఆరోపించారు. దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును గండి కొట్టాలని బీజేపీ ప్లాన్ వేస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌.. బీఆర్ఎస్ గా మారడం వెనుక కుట్ర ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి. […]

KCR : ORR చుట్టూ మెట్రో… కేంద్ర సహకారం లేకున్నా తెస్తాం : కేసీఆర్
Metro : 9 స్టేషన్లు.. 31 కి.మీ.. ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన..

Metro : 9 స్టేషన్లు.. 31 కి.మీ.. ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన..

Metro : హైదరాబాద్ లో మెట్రో రెండో దశకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మైండ్‌స్పేస్‌ వద్ద కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి పునాదిరాయి వేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోను నిర్మిస్తారు. మైండ్‌స్పేస్‌ కూడలి నుంచి […]

BRS : బీఆర్ఎస్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ కార్యక్రమం..
BRS : కేసీఆర్ BRSపై బానోతు ప్రేమ్‌నాయ‌క్‌ అభ్యంత‌రం
Telangana Congress : 2023 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు
Telangana Online Frauds : లక్షలు, లాటరీలు, మెసెజ్‌లు, లింక్స్ చూసి మోసపోవద్దు..
Ponnam Prabhakar : రెండు తెలుగు రాష్ట్రాలు కలవడం ఓ కల : పొన్నం ప్రభాకర్
Harish Rao : ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదు : హరీష్ రావు
Ranga Reddy : టీచర్‌పై విద్యార్ధిని కంప్లెయింట్..
Basara : బాసరలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలు.. టికెట్‌ ధర ఎంతంటే?

Basara : బాసరలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలు.. టికెట్‌ ధర ఎంతంటే?

Basara : బాసర క్షేత్రంలో కొత్తసేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌ లో అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలకు టికెట్ల ధరలను నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో అక్షరాభ్యాసాలు బుక్‌ చేసుకుంటే వారికి పూజ చేసిన వస్తువులను తపాలాశాఖ ద్వారా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టికెట్‌ ధరలు.. విదేశీయులకు రూ.2,516, మన దేశంలో ఉన్నవారికి రూ.1,516గా నిర్ణయించారు. ప్రధానంగా ఉత్సవాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సమయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు […]

Kavitha: కవిత పోరు మారనుందా?.. సంజయ్ కు చెక్ తప్పదా?
CBI: సీబీఐ కేసుల్లో ఏపీనే టాప్.. మరి, తెలంగాణ?
Singareni: సింగరేణి గనుల అమ్మకం నిజమే!.. మరి, మోదీ అబద్దం చెప్పారా?

Big Stories

×