E-Paper
Advertisement
Water Plant Inauguration : స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు.. బిగ్ టీవీ ఛైర్మన్ దాతృత్వం..

Water Plant Inauguration : స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు.. బిగ్ టీవీ ఛైర్మన్ దాతృత్వం..

Water Plant Inauguration : గ్రామాభివృద్ధే ధ్యేయంగా, గ్రామ ప్రజలే తమ బిడ్డలుగా అనుకొని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఆర్‌ఐ, బిగ్‌టీవీ ఛైర్మన్‌ విజయ్‌కాంత్‌రెడ్డి, శిల్పా దంపతులు. తమ సొంత ఊరికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా రెడ్యాల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు విజయ్‌కాంత్‌రెడ్డి దంపతులు. కీర్తిశేషులు తన తల్లి వెన్నం సరోజాదేవి జ్ఞాపకార్ధం గ్రామంలో సురక్షిత మంచినీటి కేంద్రం, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు విజయ్‌కాంత్‌రెడ్డి. సుమారు […]

Ex MLA Shakeel son case : షకీల్ కుమారుడి కేసులో బిగ్ ట్విస్ట్.. బోధన్ సీఐ అరెస్ట్..
Mallu Ravi : తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి.. కేంద్రాన్ని కోరిన మల్లు రవి..
Bhatti Vikramarka : బిల్డర్లు కాంట్రాక్టర్లు కాదు.. సంపద సృష్టికర్తలు..
Rahul Gandhi Tweet : అణగారిన వర్గాల న్యాయానికి తొలి మెట్టు.. తెలంగాణలో కులగణనపై రాహుల్ ట్వీట్..
Nalgonda :  ప్రభుత్వ హైస్కూల్ స్టూడెంట్ అద్భుత ఆవిష్కరణ..  ఏ పరికరం కనిపెట్టాడో తెలుసా?
Hyderabad : పిస్టల్‌తో హోంగార్డ్ బెదిరింపు.. భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య..
Somesh Kumar : నిబంధనలను తొక్కి పెట్టి.. భార్య పేరుతో 25 ఎకరాలు కొనుగోలు..

Somesh Kumar : నిబంధనలను తొక్కి పెట్టి.. భార్య పేరుతో 25 ఎకరాలు కొనుగోలు..

Somesh Kumar : అందినకాడికి దోచుకోవడం. భూములను కొల్లగొట్టడం. ఆస్తుల కూడబెట్టుకోవడం. ఇదీ బీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు సాగించిన దందా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాట అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి బండారం బయటపడింది. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సోమేష్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ శివారులో […]

Sheep Distribution Scam : నిధుల గోల్ మాల్.. అవినీతి ‘గొర్రెల’ను వేటాడుతున్న ఏసీబీ..
Vemulawada Temple : రాజన్న సన్నిధిలో అక్రమార్కుల పుట్ట.. వేములవాడ ఆలయ సిబ్బందిపై ఏసీబీ నిఘా..

Vemulawada Temple : రాజన్న సన్నిధిలో అక్రమార్కుల పుట్ట.. వేములవాడ ఆలయ సిబ్బందిపై ఏసీబీ నిఘా..

Vemulawada Temple : పవిత్రంగా భావించే దేవుడి సన్నిధిలో అక్రమార్కులెక్కువయ్యారు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రాలుగా భావించే వేములవాడ, కొండగట్టు, భద్రాచలం, బాసర, యాదగిరిగుట్ట, కొమురవెల్లిలో ఆలయ సిబ్బందిపై ఆరోపణలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు నిఘా పెంచారు. ముఖ్యంగా వేములవాడ రాజన్న ఆలయంలో 30 మంది ఉద్యోగులపై ఆరోపణలు తారస్థాయికి చేరగా.. వారిపై అధికారులు నజర్ పెట్టారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉద్యోగుల్లో భయం నెలకొంది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు లాంగ్ లీవ్‌లో […]

Dharani Scam : ధరణి పేరుతో దగా.. 20 వేల కోట్లు స్వాహా.. !
BRS : అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా.. ఆశా నిరాశేనా..?
CM Revanth Reddy : కాళేశ్వరంపై నిపుణుల కమిటీ.. నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష..
CM Revanth Reddy : కుల గణన చేపడతాం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

Big Stories

Advertisement
×