E-Paper
Advertisement

Vemulawada Temple : రాజన్న సన్నిధిలో అక్రమార్కుల పుట్ట.. వేములవాడ ఆలయ సిబ్బందిపై ఏసీబీ నిఘా..

Vemulawada Temple : రాజన్న సన్నిధిలో అక్రమార్కుల పుట్ట.. వేములవాడ ఆలయ సిబ్బందిపై ఏసీబీ నిఘా..
Advertisement

Vemulawada Temple : పవిత్రంగా భావించే దేవుడి సన్నిధిలో అక్రమార్కులెక్కువయ్యారు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రాలుగా భావించే వేములవాడ, కొండగట్టు, భద్రాచలం, బాసర, యాదగిరిగుట్ట, కొమురవెల్లిలో ఆలయ సిబ్బందిపై ఆరోపణలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు నిఘా పెంచారు. ముఖ్యంగా వేములవాడ రాజన్న ఆలయంలో 30 మంది ఉద్యోగులపై ఆరోపణలు తారస్థాయికి చేరగా.. వారిపై అధికారులు నజర్ పెట్టారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉద్యోగుల్లో భయం నెలకొంది.

ఇప్పటికే కొందరు ఉద్యోగులు లాంగ్ లీవ్‌లో వెళ్లిపోయారు. AEO నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఉన్న 6A కేటగిరీ దేవాలయాల్లో పనిచేస్తున్న 14 మంది ఏఈవోల బదిలీలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. వేములవాడ, కొండగట్టు, భద్రాచలం, బాసర, యాదగిరిగుట్ట, కొమురవెల్లి అధికారులకు స్థానచలనం తప్పేట్టు లేదు.

Advertisement

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×