BigTV English
Advertisement

Dharani Scam : ధరణి పేరుతో దగా.. 20 వేల కోట్లు స్వాహా.. !

Dharani Scam : ధరణి పేరుతో దగా.. 20 వేల కోట్లు స్వాహా.. !

Dharani Scam : ధరణి పేరుతో గత ప్రభుత్వం గిరిజనులను దగా చేసిందని ధరణి కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆరున్నర లక్షల అటవీ భూములను వారికి అందకుండా చేశారని కమిటీ వెల్లడించింది. వ్యవసాయ, గిరిజన సంక్షేమం, అటవీ శాఖలకు చెందిన ముఖ్య అధికారులతో పాటు పలువురు క్షేత్రస్థాయి సిబ్బందితో ధరణి కమిటీ భేటీ అయ్యింది. రైతుకు చెందాల్సిన పెట్టుబడి సహాయం రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్లిందన తేల్చారు.


20 లక్షల ఎకరాల నాన్ కల్టివేషన్ ల్యాండ్ కు.. కేసిఆర్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసినట్లు కమిటీ తేల్చింది. సుమారు 20 వేలకోట్లు వ్యవసాయనికి పనికిరాని భూములకు కూడా రైతుబంధు ఇవ్వటం గమనార్హం. తెలంగాణలో 72 లక్షల మంది రైతులు.. కోటి 59 లక్షల ఎకరాలకు కేటాయించగా.. 5 ఎకరాలు లోపు రైతులు 92 శాతం.. 5 ఎకరాల పైన భూమి ఉన్న రైతులు 8 శాతంగా తేలింది. ధరణి పాపాల పుట్ట ఒక్కొక్కటి బయటపడుతున్నాయని కమిటీ వెల్లడించింది.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×