BigTV English

Dharani Scam : ధరణి పేరుతో దగా.. 20 వేల కోట్లు స్వాహా.. !

Dharani Scam : ధరణి పేరుతో దగా.. 20 వేల కోట్లు స్వాహా.. !

Dharani Scam : ధరణి పేరుతో గత ప్రభుత్వం గిరిజనులను దగా చేసిందని ధరణి కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆరున్నర లక్షల అటవీ భూములను వారికి అందకుండా చేశారని కమిటీ వెల్లడించింది. వ్యవసాయ, గిరిజన సంక్షేమం, అటవీ శాఖలకు చెందిన ముఖ్య అధికారులతో పాటు పలువురు క్షేత్రస్థాయి సిబ్బందితో ధరణి కమిటీ భేటీ అయ్యింది. రైతుకు చెందాల్సిన పెట్టుబడి సహాయం రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్లిందన తేల్చారు.


20 లక్షల ఎకరాల నాన్ కల్టివేషన్ ల్యాండ్ కు.. కేసిఆర్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసినట్లు కమిటీ తేల్చింది. సుమారు 20 వేలకోట్లు వ్యవసాయనికి పనికిరాని భూములకు కూడా రైతుబంధు ఇవ్వటం గమనార్హం. తెలంగాణలో 72 లక్షల మంది రైతులు.. కోటి 59 లక్షల ఎకరాలకు కేటాయించగా.. 5 ఎకరాలు లోపు రైతులు 92 శాతం.. 5 ఎకరాల పైన భూమి ఉన్న రైతులు 8 శాతంగా తేలింది. ధరణి పాపాల పుట్ట ఒక్కొక్కటి బయటపడుతున్నాయని కమిటీ వెల్లడించింది.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×