E-Paper
Advertisement
Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం.. పోటాపోటీగా కేసులు..
Nagarjuna Sagar Issue: కృష్ణాజలాల వివాదం.. ముగిసిన జలశక్తిశాఖ సమావేశం
Telangana Congress : భూరికార్డులు మారుస్తున్నారు.. బీఆర్ఎస్ సర్కార్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..

Telangana Congress : భూరికార్డులు మారుస్తున్నారు.. బీఆర్ఎస్ సర్కార్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..

Telangana Congress : తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ప్రభుత్వ ఆక్రమ చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ లావాదేవీలపై నిఘాపెట్టాలని డిమాండ్ చేస్తోంది. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని నిధులు మళ్లించే ఛాన్స్‌ ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్‌. దీనిపై ఎన్నికల సంఘం ఫోకస్‌ పెట్టాలని కోరింది. ఈ మేరకు అధికారులను కలిసి కేసీఆర్‌పై ఫిర్యాదు చేసింది కాంగ్రెస్‌ బృందం . పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ బృందం తెలంగాణ ఎన్నికల […]

Anti-incumbency : ఆశ నిరాశేనా? ఈసారికి ఓటమేనా?
YS Sharmila : బైబై కేసీఆర్.. ఇదే రిటర్న్ గిఫ్ట్..
CM KCR : ఎందుకీ మేకపోతు గాంభీర్యం? గులాబీ కోటకు బీటలు తప్పవా?
Palakurthi Politics : దయాకర్‌కు డెడ్ ఎండ్? రాజకీయ సన్యాసం తప్పదా?
Maoist Celebrations: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్.. అడుగడుగునా తనిఖీలు

Maoist Celebrations: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్.. అడుగడుగునా తనిఖీలు

Maoist Celebrations(Today news in telangana): తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ నెలకొంది. మావోయిస్టుల వారోత్సవాలపై పోలీసులు నజర్ పెట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ప్రత్యేక బలగాలు దండకారణ్యంలోని బేస్ క్యాంపులకు తరలిస్తున్నారు. సరిహద్దుల్లో నిఘా పెంచారు. శనివారం (డిసెంబర్2) నుంచి వేడుకలు నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పడి 23 […]

Minor Girl Rape : 9 ఏళ్ల మైనర్‌ బాలికపై అత్యాచారం..  బోరబండలో ఘటన!
Nagarjuna Sagar Dam: కృష్ణా జలాల వివాదంపై కేంద్రం ఫోకస్‌.. నేడు కీలక భేటీ
Telangana Election Result: కౌంటింగ్ కు కౌంట్ డౌన్.. సర్వత్రా ఉత్కంఠ.. సీఎం పీఠం ఎవరిది?
Revanth Reddy : ఒక్కడుగా వచ్చి.. ఒకే ఒక్కడుగా ఎదిగి.. 
Telangana Elections : బిగ్‌ టీవీ సర్వేకు దగ్గరగా ఇండియా టుడే సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం!
Telangana Congress : ప్రభుత్వ నిధుల మళ్లింపు.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీ కాంగ్రెస్ నేతలు!

Telangana Congress : ప్రభుత్వ నిధుల మళ్లింపు.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న టీ కాంగ్రెస్ నేతలు!

Telangana congress : ఎన్నికల అధికారులను తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు కలవనున్నారు. ప్రభుత్వ నిధుల మళ్లింపుపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డ తర్వాత బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయాలపై అనుమానాలున్నాయని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక సందేహాలను లేవనెత్తారు. కమీషన్‌ల కోసం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని.. కేసీఆర్ ఓటమి భయంతో నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను.. ఇతరుల పేర్ల […]

Big Stories

Advertisement
×