E-Paper
Advertisement
Telangana : పండుగ వేళ పుట్టెడు దుఃఖం.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ.. భారత్ న్యాయయాత్రలో పాల్గొననున్న సీఎం
MLA Vamsi krishna : శిశువు మెడకు చుట్టుకున్న పేగు.. గర్భిణికి ప్రసవం చేసిన ఎమ్మెల్యే..
TSPSC : సరికొత్త విధానంలో TSPSC బోర్డు సభ్యుల నియామకం.. ఆ విధానానికి  స్వస్తి..

TSPSC : సరికొత్త విధానంలో TSPSC బోర్డు సభ్యుల నియామకం.. ఆ విధానానికి స్వస్తి..

TSPSC : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీస్సీ) ఛైర్మన్, సభ్యుల భర్తీకి సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ పోస్టులను ఇప్పటివరకు నామినేటెడ్ విధానంలో సభ్యులను నియమిస్తున్నారు. అయితే తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వనిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు www.telangana.gov.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తును నింపి సమర్పించాల్సి ఉంటుందని సీఎస్ తెలిపారు.

IPS Naveen Kumar :  ఇల్లు ఇష్యూ.. నవీన్ కుమార్ – భన్వర్ లాల్ మధ్య ముదిరిన వివాదం..
Mohinabad : యువతి డెత్ కేస్.. SI సస్పెండ్.. CI కు మెమో జారీ..
Professor Kodandaram : కాంగ్రెస్ నెల రోజుల పాలన భేష్.. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై కోదండరామ్ ప్రశంసలు..
Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదు.. మిర్చి వ్యాపారులకు మంత్రి తుమ్మల వార్నింగ్..

Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదు.. మిర్చి వ్యాపారులకు మంత్రి తుమ్మల వార్నింగ్..

Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదని తెలంగాణ వ్వవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామన్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అవకతవకలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. మార్కెట్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం మార్కెట్‌కు కొత్త కార్యదర్శులను నియమిస్తామని […]

MLC Jeevan Reddy :  లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావు.. కేటీఆర్ పై  జీవన్ రెడ్డి సెటైర్లు..

MLC Jeevan Reddy : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావు.. కేటీఆర్ పై జీవన్ రెడ్డి సెటైర్లు..

MLC Jeevan Reddy : బీఆర్‌ఎస్‌ నేతలపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదన్నారు. ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్‌ లేరని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదన్నారు. మిషన్ భగీరథ పెద్ద స్కాం, కాళేశ్వరం రీ-డిజైన్ పెద్ద బోగస్, కమీషన్ల కోసమే రీ-డిజైన్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ […]

Rooster Auction: బస్సులో పందెంకోడి.. వేలానికి పెట్టిన ఆర్టీసీ.. లాస్ట్ మినిట్ లో ట్విస్ట్!
Hanamkonda : అగ్రికల్చర్ విద్యార్థిని ఆత్మహత్య.. SR యూనివర్సిటీలో విషాదం..
Dharani Portal : పెండింగ్ లో 2.5 లక్షల అప్లికేషన్లు.. ధరణి సమస్యలపై సర్కార్ ఫోకస్..
Hyderabad : తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. జర జాగ్రత్త.. పోలీసుల హెచ్చరిక..
Paigah Palace : సీఎం రేవంత్ క్యాంప్ ఆఫీస్ గా పైగా ప్యాలెస్.. పరిశీలించిన ఉన్నతాధికారులు

Big Stories

Advertisement
×