E-Paper
Advertisement

Gaddar: గద్దర్ భార్యకు ప్రధాని మోదీ లేఖ.. ప్రజాయుద్ధనౌక కృషికి ప్రశంస..

Gaddar: గద్దర్ భార్యకు ప్రధాని మోదీ లేఖ.. ప్రజాయుద్ధనౌక కృషికి ప్రశంస..
modi gaddar

Gaddar: గద్దర్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. గద్దర్ భార్య విమలకు ఆయన లేఖ రాశారు. గద్దర్ మృతి తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు.

గద్దర్ పాటలు, ఇతివృత్తాలు, సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని లేఖలో వివరించారు. గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని అందించాయని చెప్పారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని మోడీ ప్రశంసించారు.

గద్దర్ చనిపోయిన సమాచారాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×