E-Paper
Advertisement

Prajavani: ప్రజాభవన్ లో ప్రారంభమైన ప్రజావాణి.. దరఖాస్తులతో క్యూ కట్టిన ప్రజలు

Prajavani: ప్రజాభవన్ లో ప్రారంభమైన ప్రజావాణి.. దరఖాస్తులతో క్యూ కట్టిన ప్రజలు

Prajavani: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్‌లో ప్రారంభమైంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుండగా భారీగా జనం తరలివచ్చి తమ గోడును అర్జీల రూపంలో అధికారుల ముందుంచుతున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దొరల పాలన, గడీల పాలనను అంతం చేసి ప్రజాపాలన చేసి చూపిస్తామని ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు రేవంత్. దాని ప్రకారమే ప్రగతిభవన్‌ కంచెను తొలగించి ప్రజాభవన్‌గా మార్చారు. సీఎం చర్యలతో ఒకనాడు బడా నేతలకు సైతం ఎంట్రీ లేని ప్రగతిభవన్‌లో నేడు సామాన్యులు అడుగుపెడుతున్నారు. తమ గోడును అధికారులతో చెప్పుకుంటున్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. పలు రకాల సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారులతో విన్నవించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడ ప్రజావాణికి జనం పోటెత్తారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×