E-Paper
Advertisement

Prajavani: ప్రజాభవన్ లో ప్రారంభమైన ప్రజావాణి.. దరఖాస్తులతో క్యూ కట్టిన ప్రజలు

Prajavani: ప్రజాభవన్ లో ప్రారంభమైన ప్రజావాణి.. దరఖాస్తులతో క్యూ కట్టిన ప్రజలు
Advertisement

Prajavani: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్‌లో ప్రారంభమైంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుండగా భారీగా జనం తరలివచ్చి తమ గోడును అర్జీల రూపంలో అధికారుల ముందుంచుతున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దొరల పాలన, గడీల పాలనను అంతం చేసి ప్రజాపాలన చేసి చూపిస్తామని ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు రేవంత్. దాని ప్రకారమే ప్రగతిభవన్‌ కంచెను తొలగించి ప్రజాభవన్‌గా మార్చారు. సీఎం చర్యలతో ఒకనాడు బడా నేతలకు సైతం ఎంట్రీ లేని ప్రగతిభవన్‌లో నేడు సామాన్యులు అడుగుపెడుతున్నారు. తమ గోడును అధికారులతో చెప్పుకుంటున్నారు.

Advertisement

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. పలు రకాల సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారులతో విన్నవించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడ ప్రజావాణికి జనం పోటెత్తారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×