BigTV English

Nominations: తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ.. ఎక్కువ మంది పోటీ అక్కడే?

Nominations:  తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ.. ఎక్కువ మంది పోటీ అక్కడే?

Nominations: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను 625 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.


రాష్ట్రంలో మొత్తం 893 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో 268 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మరికొంత మంది పార్టీల బుజ్జగింపులతో నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో 17 లోక్ సభ స్థానాలకు 625 మంది బరిలో నిలిచారు.

తెలంగాణలో అత్యధికంగా మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి 77 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి అత్యల్పంగా 12 మంది బరిలో నిలిచారు.


Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×