BigTV English
Advertisement

Rangareddy : విద్యార్ధులపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ..

Rangareddy : విద్యార్ధులపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ..

Rangareddy : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. గొల్లపల్లి స్టేజీ సమీపంలో విద్యార్థులపై లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. విద్యార్థి మృతితో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు, కుటుంబసభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా..


కొందరు లారీ డ్రైవర్లు తమ పద్ధతిని మార్చుకోవడం లేదు. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎందరో ప్రాణాలు బలవుతున్నాయి. రూల్స్ పాటించని లారీ డ్రైవర్లపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.


Tags

Related News

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: రోజుకి పిడికెడు చాలు.. సూర్యకాంతిలా ప్రకాశిస్తారు!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Big Stories

×