E-Paper
Advertisement

Hyderabad Crimes : యూపీ గ్యాంగ్ పైనే అనుమానం.. 15 ప్రత్యేక బృందాలతో గాంలింపు..

Hyderabad Crimes : యూపీ గ్యాంగ్ పైనే అనుమానం.. 15 ప్రత్యేక బృందాలతో గాంలింపు..

Hyderabad Crimes : దిల్‌సుఖ్‌నగర్ మహదేవ్ జ్యువెలరీ షాపులో జరిగిన కాల్పలకు సంబంధింది హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్ కీలక విషయాలు వెళ్లడించారు. నిందితుల కోసం 15 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బంగారు షాపులో కాల్పులు జరిగాయన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారని తెలిపారు. ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నామన్నారు. రెండు బైకులపై వచ్చి కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. 2018లో దోపిడీకి పాల్పడ్డ యూపీ గ్యాంగ్ కు చెందిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడ్డారా అని ఆరా తీస్తున్నామన్నారు. నిందితుల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×