BigTV English
Advertisement

Hyderabad Crimes : యూపీ గ్యాంగ్ పైనే అనుమానం.. 15 ప్రత్యేక బృందాలతో గాంలింపు..

Hyderabad Crimes : యూపీ గ్యాంగ్ పైనే అనుమానం.. 15 ప్రత్యేక బృందాలతో గాంలింపు..

Hyderabad Crimes : దిల్‌సుఖ్‌నగర్ మహదేవ్ జ్యువెలరీ షాపులో జరిగిన కాల్పలకు సంబంధింది హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్ కీలక విషయాలు వెళ్లడించారు. నిందితుల కోసం 15 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బంగారు షాపులో కాల్పులు జరిగాయన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారని తెలిపారు. ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నామన్నారు. రెండు బైకులపై వచ్చి కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. 2018లో దోపిడీకి పాల్పడ్డ యూపీ గ్యాంగ్ కు చెందిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడ్డారా అని ఆరా తీస్తున్నామన్నారు. నిందితుల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


Tags

Related News

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: రోజుకి పిడికెడు చాలు.. సూర్యకాంతిలా ప్రకాశిస్తారు!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

Big Stories

×