BigTV English

Hyderabad Crimes : యూపీ గ్యాంగ్ పైనే అనుమానం.. 15 ప్రత్యేక బృందాలతో గాంలింపు..

Hyderabad Crimes : యూపీ గ్యాంగ్ పైనే అనుమానం.. 15 ప్రత్యేక బృందాలతో గాంలింపు..

Hyderabad Crimes : దిల్‌సుఖ్‌నగర్ మహదేవ్ జ్యువెలరీ షాపులో జరిగిన కాల్పలకు సంబంధింది హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్ కీలక విషయాలు వెళ్లడించారు. నిందితుల కోసం 15 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బంగారు షాపులో కాల్పులు జరిగాయన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారని తెలిపారు. ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నామన్నారు. రెండు బైకులపై వచ్చి కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. 2018లో దోపిడీకి పాల్పడ్డ యూపీ గ్యాంగ్ కు చెందిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడ్డారా అని ఆరా తీస్తున్నామన్నారు. నిందితుల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×