BigTV English

Revanth Reddy: అంతా కేటీఆర్‌కు తెలుసు.. మంత్రికి నోటీసులు ఇవ్వాలంటూ రేవంత్ డిమాండ్..

Revanth Reddy: అంతా కేటీఆర్‌కు తెలుసు.. మంత్రికి నోటీసులు ఇవ్వాలంటూ రేవంత్ డిమాండ్..

Revanth Reddy: TSPSC పేపర్ లీక్ కు కథ, స్క్రీన్ ప్లే, డైరెకన్ మొత్తం సీఎం కేసీఆర్ కుటుంబమే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సిట్ నోటీసులు అందుకున్న ఆయన విచారణకు హాజరైన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.


ఆరోపణలు చేస్తున్న అందరికీ సిట్‌ నోటీసులు జారీ చేస్తోందని.. అలాగే మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లీకేజీకి సంబంధించి పూర్తి వివరాలు కేటీఆర్ దగ్గర ఉన్నాయని.. ఇదే విషయాన్ని సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌కు చెప్పానన్నారు రేవంత్‌. నేరస్థులను విచారించకుండానే కేటీఆర్‌ పూర్తి సమాచారం చెప్పారని.. కేటీఆర్‌ నుంచి సిట్‌ అధికారులు ఎందుకు సమాచారాన్ని సేకరించలేదని రేవంత్‌‌రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొనే సిట్‌ విచారణకు హాజరైనట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×