E-Paper
Advertisement

Telangana Bhavan: బీఆర్ఎస్ కు షాక్.. తెలంగాణ భవన్ కు నోటీసులు

Telangana Bhavan: బీఆర్ఎస్ కు షాక్.. తెలంగాణ భవన్ కు నోటీసులు
Advertisement
telangana news live

Telangana Bhavan updates(Telangana news live):

తెలంగాణ భవన్‌కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ నోటీసులో పేర్కొంది. పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్‌ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ BRS భవన్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించింది. 2011 నుంచి టీ న్యూస్ ఛానల్‌ను BRS భవన్‌లోనే యాజమాన్యం నిర్వహిస్తోంది. 2011 ఏప్రిల్ లో టీ న్యూస్ ను స్థాపించగా.. అప్పటి నుంచి ఛానల్ నిర్వహణ తెలంగాణ భవన్ లోనే కొనసాగుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో టీన్యూస్ ను ఎలా నిర్వహిస్తున్నారో చెప్పాలని రెవెన్యూ శాఖ నోటీసుల్లో పేర్కొంది. కాగా.. టీన్యూస్ ను తెలంగాణ భవన్ నుంచి మరోచోటుకు మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నోటీసుతో ఛానల్ ను శరవేగంగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నోటీసుల విషయంపై తెలంగాణ భవన్ సిబ్బందిని మీడియా వివరణ కోరగా.. వారు మాట దాటివేయడం గమనార్హం.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×