E-Paper
Advertisement

Telangana Bhavan: బీఆర్ఎస్ కు షాక్.. తెలంగాణ భవన్ కు నోటీసులు

Telangana Bhavan: బీఆర్ఎస్ కు షాక్.. తెలంగాణ భవన్ కు నోటీసులు
telangana news live

Telangana Bhavan updates(Telangana news live):

తెలంగాణ భవన్‌కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ నోటీసులో పేర్కొంది. పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్‌ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ BRS భవన్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించింది. 2011 నుంచి టీ న్యూస్ ఛానల్‌ను BRS భవన్‌లోనే యాజమాన్యం నిర్వహిస్తోంది. 2011 ఏప్రిల్ లో టీ న్యూస్ ను స్థాపించగా.. అప్పటి నుంచి ఛానల్ నిర్వహణ తెలంగాణ భవన్ లోనే కొనసాగుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో టీన్యూస్ ను ఎలా నిర్వహిస్తున్నారో చెప్పాలని రెవెన్యూ శాఖ నోటీసుల్లో పేర్కొంది. కాగా.. టీన్యూస్ ను తెలంగాణ భవన్ నుంచి మరోచోటుకు మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నోటీసుతో ఛానల్ ను శరవేగంగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నోటీసుల విషయంపై తెలంగాణ భవన్ సిబ్బందిని మీడియా వివరణ కోరగా.. వారు మాట దాటివేయడం గమనార్హం.

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×