BigTV English
Advertisement

Sabitha Indra Reddy : మోదీ డైరెక్షన్‌లో చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారు : మంత్రి సబిత

Sabitha Indra Reddy : మోదీ డైరెక్షన్‌లో చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారు : మంత్రి సబిత

Sabitha Indra Reddy : ప్రధాని మోడీ డైరెక్షన్‌లో చంద్రబాబు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి హైదరాబాద్ డెవలెప్ చేశారని చెప్పుకుంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.


8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆమె చెప్పారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా దిగిపోయినపుడు హైదారబాద్ లో డ్రైనేజీ సిస్టమ్ ఎలా ఉందో అందరికీ తెలుసని మంత్రి సబిత అన్నారు.


Related News

Holiday: గుడ్‌న్యూస్.. రేపు ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు.. కారణం ఇదే!

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గవర్నర్ ఆమోద ముద్ర, ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నా..

Hyderabad News: కోకాపేట్‌, మూసాపేట్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరం రూ.99 కోట్లు

Adilabad Airport: దశాబ్దాల కల నెరవేరే ఛాన్స్.. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి దిశగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Sanga Reddy: భార్య చెప్పిన పాస్ట్ లవ్ స్టోరీ మనస్తాపంతో.. పెళ్లయిన నెలలకే నవవరుడి ఆత్మహత్య.. !

Jubilee Hills Byelection: సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

DCC Presidentship: మేడిపల్లికి.. డీసీసీ పగ్గాలు

Jagityala News: రూ.50 లేక తల్లిని భుజాన మోసిన కుమారుడు.. కన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం

Big Stories

×