E-Paper
Advertisement

Sajjanar: ఆర్టీసీ బస్సులపై దాడి.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్..

Sajjanar: ఆర్టీసీ బస్సులపై దాడి..  సజ్జనార్  సీరియస్  వార్నింగ్..

Sajjanar: ఆర్టీసీ బస్సులపై జరిగిన దాడి ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సోమవారం కృష్ణానగర్ వద్ద 6ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బిగ్ బాస్-7 ఫైనల్ టైటిల్ ను పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు, రన్నరప్ గా అమర్ దీప్ నిలిచారు. దీంతో ఇరు వర్గాల మద్య ఘర్షణన జరిగింది.

ఈ ఘర్షనలో కొండాపూర్ – సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచిది కాదు. బస్సులను ప్రయాణికులను క్షేమంగా వారి గమ్య స్థానానికి చేరుతాయన్నారు. అలాంటి బస్సులపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించే పరిస్థితి లేదని సజ్జనార్ అన్నారు.

.

.

Tags

Related News

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

Big Stories

×