E-Paper
Advertisement

Sajjanar: ఆర్టీసీ బస్సులపై దాడి.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్..

Sajjanar: ఆర్టీసీ బస్సులపై దాడి..  సజ్జనార్  సీరియస్  వార్నింగ్..
Advertisement

Sajjanar: ఆర్టీసీ బస్సులపై జరిగిన దాడి ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సోమవారం కృష్ణానగర్ వద్ద 6ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బిగ్ బాస్-7 ఫైనల్ టైటిల్ ను పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు, రన్నరప్ గా అమర్ దీప్ నిలిచారు. దీంతో ఇరు వర్గాల మద్య ఘర్షణన జరిగింది.

ఈ ఘర్షనలో కొండాపూర్ – సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచిది కాదు. బస్సులను ప్రయాణికులను క్షేమంగా వారి గమ్య స్థానానికి చేరుతాయన్నారు. అలాంటి బస్సులపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించే పరిస్థితి లేదని సజ్జనార్ అన్నారు.

Advertisement

.

.

Tags

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×