E-Paper
Advertisement

Sajjanar: ఆర్టీసీ బస్సులపై దాడి.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్..

Sajjanar: ఆర్టీసీ బస్సులపై దాడి..  సజ్జనార్  సీరియస్  వార్నింగ్..
Advertisement

Sajjanar: ఆర్టీసీ బస్సులపై జరిగిన దాడి ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సోమవారం కృష్ణానగర్ వద్ద 6ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బిగ్ బాస్-7 ఫైనల్ టైటిల్ ను పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు, రన్నరప్ గా అమర్ దీప్ నిలిచారు. దీంతో ఇరు వర్గాల మద్య ఘర్షణన జరిగింది.

ఈ ఘర్షనలో కొండాపూర్ – సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచిది కాదు. బస్సులను ప్రయాణికులను క్షేమంగా వారి గమ్య స్థానానికి చేరుతాయన్నారు. అలాంటి బస్సులపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించే పరిస్థితి లేదని సజ్జనార్ అన్నారు.

Advertisement

.

.

Tags

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×