E-Paper
Advertisement

TS Highcourt : హైకోర్టు సంచలన తీర్పు.. ఆ 23 గ్రామాలపై ఆదివాసీలకే సర్వ హక్కులు..

TS Highcourt : హైకోర్టు సంచలన తీర్పు..  ఆ 23 గ్రామాలపై ఆదివాసీలకే సర్వ హక్కులు..
Advertisement

Telangana high court latest judgement(TS news updates): తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలపై చారిత్రక తీర్పు వెలువరించింది. 23 గ్రామాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకే వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ తీర్పు వెలువరించారు.

ఆ గ్రామాలపై హక్కుల కోసం 75 సంవత్సరాలుగా ఆదివాసీలు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఆదివాసుల తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఆ గ్రామాలు ఐదో షెడ్యూల్ పరిధిలోకి రావని ఆదివాసీయేతరులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Advertisement

ఆ 23 గ్రామాల్లో ఇక నుంచి ఆదివాసీలకే అన్ని హక్కులు దక్కనున్నాయి. ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×