E-Paper
Advertisement

TS Highcourt : హైకోర్టు సంచలన తీర్పు.. ఆ 23 గ్రామాలపై ఆదివాసీలకే సర్వ హక్కులు..

TS Highcourt : హైకోర్టు సంచలన తీర్పు..  ఆ 23 గ్రామాలపై ఆదివాసీలకే సర్వ హక్కులు..
Advertisement

Telangana high court latest judgement(TS news updates): తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలపై చారిత్రక తీర్పు వెలువరించింది. 23 గ్రామాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకే వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ తీర్పు వెలువరించారు.

ఆ గ్రామాలపై హక్కుల కోసం 75 సంవత్సరాలుగా ఆదివాసీలు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఆదివాసుల తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఆ గ్రామాలు ఐదో షెడ్యూల్ పరిధిలోకి రావని ఆదివాసీయేతరులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Advertisement

ఆ 23 గ్రామాల్లో ఇక నుంచి ఆదివాసీలకే అన్ని హక్కులు దక్కనున్నాయి. ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×