E-Paper
Advertisement

Cyber Crime: సిరిసిల్లలో సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి..

Cyber Crime: సిరిసిల్లలో సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి..

Cyber Crime: సైబర్ నేరాల పట్ల ఎంత అవగాహన కల్పించిన సైబర్ వలలో ఎవరో ఒకరూ చిక్కుతూనే ఉంటున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో సైబర్ నేరంలో మరోసారి ఘోరం జరిగింది. ట్రాన్స్‌కో ఉద్యోగిని బురిడీ అకౌంట్‌లో ఉన్న 13 లక్షల రూపాయలను నష్టపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగి భాస్కర్‌కు ముందుగా ఒక APK ఫైల్  పంపారు. భాస్కర్ తెలియకుండా ఆ లింక్‌ను ఓపెన్ చేసిన తర్వాత అతని మొబైల్‌ హ్యాక్ అయింది. దాంతో అతని బ్యాంక్ అకౌంట్‌లోని మొత్తం 13 లక్షలు దొంగలు సొమ్ము చోరీ చేశారు.

ఇది సైబర్ క్రైమ్‌ విధానాలను గుర్తు చేసే ఘటనం. సైబర్ నేరాల కోసం దుష్టులు తరచుగా ఫేక్ లింక్స్, APK ఫైల్స్ లేదా ఫిషింగ్ మెసేజెస్‌ను ఉపయోగిస్తారు. సైబర్ పోలీసుల ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ప్రజలకు ఫిర్యాదులు చేయడం, అనుమానాస్పద లింక్స్‌ను క్లిక్ చేయకపోవడం, బ్యాంక్, సోషల్ మీడియా అకౌంట్లలో రెండు దశల ధృవీకరణ (Two-Factor Authentication) ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు సైబర్ భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరం.

ALSO READ: New Year 2026: మీ ఇంట్లో సంపద పెరగాలా ? కొత్త సంవత్సరం వేళ ఇవి తప్పక కొనండి

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×