E-Paper
Advertisement

TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు.. సిట్ అదనపు సీపీ రంగనాథ్‌..

TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు.. సిట్ అదనపు సీపీ రంగనాథ్‌..

TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అదనపు సీపీ రంగనాథ్‌ తెలిపారు. టీఎస్‌పీఎస్సీ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో కొన్ని విషయాలు తేలాల్సి ఉందని.. వాటి కోసం ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అన్నారు.

ఇప్పటి వరకూ ఈ కేసులో ఇప్పటివరకు 109 మందిని అరెస్ట్ చేశామని సీపీ రంగనాథ్‌ తెలిపారు. మరికొంత మందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ కస్టోడియన్ శంకర్ లక్ష్మిని గతంలోనే విచారించామని ఆయన స్పష్టం చేశారు. కేసులో ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది తేలాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ కేసులో కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది ఆ పనిలో ఉన్నారని.. త్వరలోనే మీడియాకు మరికొన్ని విషయాలు వెల్లడిస్తామని సిట్ అదనపు సీపీ రంగనాథ్‌ తెలిపారు.

Tags

Related News

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

Big Stories

×