E-Paper
Advertisement

TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు.. సిట్ అదనపు సీపీ రంగనాథ్‌..

TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు.. సిట్ అదనపు సీపీ రంగనాథ్‌..
Advertisement

TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అదనపు సీపీ రంగనాథ్‌ తెలిపారు. టీఎస్‌పీఎస్సీ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో కొన్ని విషయాలు తేలాల్సి ఉందని.. వాటి కోసం ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అన్నారు.

ఇప్పటి వరకూ ఈ కేసులో ఇప్పటివరకు 109 మందిని అరెస్ట్ చేశామని సీపీ రంగనాథ్‌ తెలిపారు. మరికొంత మందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ కస్టోడియన్ శంకర్ లక్ష్మిని గతంలోనే విచారించామని ఆయన స్పష్టం చేశారు. కేసులో ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది తేలాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ కేసులో కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది ఆ పనిలో ఉన్నారని.. త్వరలోనే మీడియాకు మరికొన్ని విషయాలు వెల్లడిస్తామని సిట్ అదనపు సీపీ రంగనాథ్‌ తెలిపారు.

Tags

Related News

ఏ పార్టీలోకి వెళ్లేది లేదు.. వరంగల్ తూర్పు టికెట్ నాదే: క్లారిటీ ఇచ్చిన కొండా సురేఖ

మాట ఇస్తే తప్పను.. ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు, రాజకీయ వాటా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రమత్తులో రైళులోనుండి దూకిన యువకుడు.. చివరికి ఏమైందంటే?

అబద్ధాలతో బురద చల్లడం అలవాటే.. బొంద పెట్టే రోజులు దగ్గరలోనే-సామ

ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ, అనుచరులతో భేటీ, మళ్లీ ఏం జరిగింది?

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

Big Stories

Advertisement
×