BigTV English
Advertisement

TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు.. సిట్ అదనపు సీపీ రంగనాథ్‌..

TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో మరిన్ని అరెస్టులు.. సిట్ అదనపు సీపీ రంగనాథ్‌..

TSPSC : టీఎస్‌పీఎస్సీ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అదనపు సీపీ రంగనాథ్‌ తెలిపారు. టీఎస్‌పీఎస్సీ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో కొన్ని విషయాలు తేలాల్సి ఉందని.. వాటి కోసం ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అన్నారు.


ఇప్పటి వరకూ ఈ కేసులో ఇప్పటివరకు 109 మందిని అరెస్ట్ చేశామని సీపీ రంగనాథ్‌ తెలిపారు. మరికొంత మందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ కస్టోడియన్ శంకర్ లక్ష్మిని గతంలోనే విచారించామని ఆయన స్పష్టం చేశారు. కేసులో ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది తేలాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ కేసులో కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది ఆ పనిలో ఉన్నారని.. త్వరలోనే మీడియాకు మరికొన్ని విషయాలు వెల్లడిస్తామని సిట్ అదనపు సీపీ రంగనాథ్‌ తెలిపారు.


Tags

Related News

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Mahesh Kumar Goud: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..

Bandi Sanjay: ఆలయాలు కూల్చేస్తారా? 48 గంటలు టైం ఇస్తున్నా.. బండి సంజయ్ సంచలనం

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Big Stories

×