E-Paper
Advertisement

YCP : పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోండి.. వైసీపీ ఫిర్యాదు..

YCP : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, మండలి ఛైర్మన్లకు పైసీపీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు ముందు పార్టీ ఫిరాయింపులు మొదలు అయ్యాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారయణ రెడ్డిపై చర్యలు తీసుకొవాలని ఫిర్యాదు చేశారు.

YCP : పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోండి.. వైసీపీ ఫిర్యాదు..

YCP : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, మండలి ఛైర్మన్లకు పైసీపీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు ముందు పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

అలాగే ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్యపై వేటు వేయాలని వైసీపీ నేతలు మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవలే టీడీపీలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, జనసేన పార్టీలో వంశీ కృష్ణ యాదవ్ చేరారు.

Tags

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×