E-Paper
Advertisement

YCP : పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోండి.. వైసీపీ ఫిర్యాదు..

YCP : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, మండలి ఛైర్మన్లకు పైసీపీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు ముందు పార్టీ ఫిరాయింపులు మొదలు అయ్యాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారయణ రెడ్డిపై చర్యలు తీసుకొవాలని ఫిర్యాదు చేశారు.

YCP : పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోండి.. వైసీపీ ఫిర్యాదు..
Advertisement

YCP : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, మండలి ఛైర్మన్లకు పైసీపీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు ముందు పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

అలాగే ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్యపై వేటు వేయాలని వైసీపీ నేతలు మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవలే టీడీపీలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, జనసేన పార్టీలో వంశీ కృష్ణ యాదవ్ చేరారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×