BigTV English

YCP : పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోండి.. వైసీపీ ఫిర్యాదు..

YCP : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, మండలి ఛైర్మన్లకు పైసీపీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు ముందు పార్టీ ఫిరాయింపులు మొదలు అయ్యాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారయణ రెడ్డిపై చర్యలు తీసుకొవాలని ఫిర్యాదు చేశారు.

YCP : పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోండి.. వైసీపీ ఫిర్యాదు..

YCP : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, మండలి ఛైర్మన్లకు పైసీపీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు ముందు పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.


అలాగే ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్యపై వేటు వేయాలని వైసీపీ నేతలు మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవలే టీడీపీలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, జనసేన పార్టీలో వంశీ కృష్ణ యాదవ్ చేరారు.


Tags

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×