E-Paper
Advertisement

Cabinet Meeting : తొలి కేబినెట్ భేటీ.. 6 గ్యారంటీలు, ప్రజాసమస్యలపై చర్చ..

Cabinet Meeting :  తొలి కేబినెట్ భేటీ.. 6 గ్యారంటీలు, ప్రజాసమస్యలపై చర్చ..

Cabinet Meeting : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. తొలి కేబినెట్‌ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై భేటీలో చర్చించారు. దాదాపు గంటా 40 నిమిషాలపాటు కేబినెట్ భేటీ కొనసాగింది.

శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ లో ప్రజాదర్భార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ భవనానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టారు. ప్రజల సమస్యల తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

ప్రగతి భవన్ వద్ద ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించారు. ప్రజలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా లోపలికి అనుమతించనున్నారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×