E-Paper
Advertisement

Cabinet Meeting : తొలి కేబినెట్ భేటీ.. 6 గ్యారంటీలు, ప్రజాసమస్యలపై చర్చ..

Cabinet Meeting :  తొలి కేబినెట్ భేటీ.. 6 గ్యారంటీలు, ప్రజాసమస్యలపై చర్చ..
Advertisement

Cabinet Meeting : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. తొలి కేబినెట్‌ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై భేటీలో చర్చించారు. దాదాపు గంటా 40 నిమిషాలపాటు కేబినెట్ భేటీ కొనసాగింది.

శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ లో ప్రజాదర్భార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ భవనానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టారు. ప్రజల సమస్యల తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

ప్రగతి భవన్ వద్ద ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించారు. ప్రజలపై ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా లోపలికి అనుమతించనున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×